మానవాళి కోసం కరుణామయుని మహాత్యాగమే గుడ్ ఫ్రైడే సందేశంరాజకీయాల్లో ఉన్నంతవరకు జగనన్నతోనే ఉంటాంఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ జైత్రయాత్ర..బాబుకు చివరివికొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం వైయస్ జగన్ఏపీలో మహిళలు ధైర్యవంతులు అనేలా శక్తినిచ్చారునెల్లూరు రూరల్లో టీడీపీ, జనసేన పార్టీలకు షాక్కట్టకట్టుకుని వస్తున్న పెత్తందారులందరినీ ఓడించడానికి సమయం వచ్చింది జిమ్మిక్కులతో పగటివేషగాళ్లు వస్తున్నారు..జాగ్రత్త
'ఉత్తరాఖండ్' బాధితులకు రూ.20 లక్షల సాయం
24 Jul 2013 4:40 PM
హైదరాబాద్, 24 జూలై 2013: ఉత్తరాఖండ్ వరద బాధితుల సహాయార్థం వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రూ.20 లక్షల విరాళాన్ని సేకరించింది. పార్టీ ఎం.పి., ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల నెల వేతనం సహా నాయకులు, అభిమానులు అందజేసిన విరాళాలతో ఈ రూ.20 లక్షలు సమకూరాయి. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు శ్రీమతి వైయస్ విజయమ్మ పార్టీ నాయకులు డి.ఎ. సోమయాజులు, డాక్టర్ ఎం.వి. మైసూరారెడ్డికి బుధవారంనాడు రూ.20లక్షల చెక్కును హైదరాబాద్లో అందజేశారు. ఈ చెక్కును పార్టీ నాయకులు ఉత్తరాఖండ్ సిఎం రిలీఫ్ ఫండ్కు అందజేయనున్నారు.