మానవాళి కోసం కరుణామయుని మహాత్యాగమే గుడ్ ఫ్రైడే సందేశంరాజకీయాల్లో ఉన్నంతవరకు జగనన్నతోనే ఉంటాంఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ జైత్రయాత్ర..బాబుకు చివరివికొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం వైయస్ జగన్ఏపీలో మహిళలు ధైర్యవంతులు అనేలా శక్తినిచ్చారునెల్లూరు రూరల్లో టీడీపీ, జనసేన పార్టీలకు షాక్కట్టకట్టుకుని వస్తున్న పెత్తందారులందరినీ ఓడించడానికి సమయం వచ్చింది జిమ్మిక్కులతో పగటివేషగాళ్లు వస్తున్నారు..జాగ్రత్త
అధికారుల తీరుపై వైయస్ఆర్ కాంగ్రెస్ ఆగ్రహం
15 Jul 2013 11:25 AM
అనంతపురం, 15 జూలై 2013:
పంచాయతీ ఎన్నికల అధికారులు వ్యవహరిస్తున్న వైఖరిపై వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోమవారం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. అభ్యర్థుల నామినేషన్ల పరిశీలనలో వారు సరిగా వ్యవహరించడంలేదని పార్టీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు.
కనేకల్ కాంగ్రెస్ అభ్యర్థి మహబూబ్బీకి ముగ్గురు పిల్లలున్నారని పై అధికారులకు ఆధారాలు సమర్పించామని రామచంద్రారెడ్డి తెలిపారు. అయినప్పటికీ ఆమె నామినేషన్ను ఎందుకు తిరస్కరించలేదని ఆయన అధికారులను ప్రశ్నించారు. అధికార కాంగ్రెస్ పార్టీ ఒత్తిడి మేరకే అధికారులు పనిచేస్తున్నారని రామచంద్రారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.