తెలుగు ప్రజలకు వైయస్‌ విజయమ్మ క్రిస్మస్‌ శుభాకాంక్షలు..

వైయస్‌ఆర్‌ జిల్లాః ఏసుక్రీస్తు లోకానికి వెలుగు అని వైయస్‌ విజయమ్మ తెలిపారు. భూమి మీదకు మానవ రూపంలో దిగివచ్చి ప్రాణం పెట్టారన్నారు. ఏసుక్రీస్తు తన జీవితంలో అందరికి  ప్రేమను పంచారన్నారు. ప్రజలందరూ ప్రేమ,సంతోషం,శాంతి, సమాధానంతో ఉండాలని కోరారు. ఈ సందర్భంగా  తెలుగు ప్రజలకు క్రిస్మస్‌ శుభాకాంక్షలు తెలిపారు.

Back to Top