రెండు ఓట్లు ఫ్యాన్ మీద వేస్తే వైయస్ జగన్ మార్క్ పాలన చంద్రబాబుకు బిల్డప్ ఎక్కువ.. పని తక్కువటీడీపీ సోషల్ మీడియాపై ఈసీకి వైయస్ఆర్ సీపీ ఫిర్యాదుజన్మదిన శుభాకాంక్షలు అమ్మమంగళగిరిలో హత్యారాజకీయాలు లోకేష్ చలవే ‘తూర్పు’ కొండల్లో ఉదయించిన సూర్యుడిలాగుంటూరు వెస్ట్లో టీడీపీకి భారీ షాక్..వైయస్ఆర్సీపీలోకి కీలక నేతలునామినేషన్లు దాఖలు చేసిన వైయస్ఆర్ సీపీ అభ్యర్థులుకాకినాడ జిల్లా టీడీపీ నేతలు వైయస్ఆర్సీపీలో చేరికవైయస్ఆర్సీపీలో చేరిన జనసేన రాష్ట్ర కార్యదర్శి పోలసపల్లి సరోజ
తెలుగు ప్రజలకు వైయస్ విజయమ్మ క్రిస్మస్ శుభాకాంక్షలు..
24 Dec 2018 12:20 PM
వైయస్ఆర్ జిల్లాః ఏసుక్రీస్తు లోకానికి వెలుగు అని వైయస్ విజయమ్మ తెలిపారు. భూమి మీదకు మానవ రూపంలో దిగివచ్చి ప్రాణం పెట్టారన్నారు. ఏసుక్రీస్తు తన జీవితంలో అందరికి ప్రేమను పంచారన్నారు. ప్రజలందరూ ప్రేమ,సంతోషం,శాంతి, సమాధానంతో ఉండాలని కోరారు. ఈ సందర్భంగా తెలుగు ప్రజలకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు.