గుంటూరు వెస్ట్లో టీడీపీకి భారీ షాక్..వైయస్ఆర్సీపీలోకి కీలక నేతలునామినేషన్లు దాఖలు చేసిన వైయస్ఆర్ సీపీ అభ్యర్థులుకాకినాడ జిల్లా టీడీపీ నేతలు వైయస్ఆర్సీపీలో చేరికవైయస్ఆర్సీపీలో చేరిన జనసేన రాష్ట్ర కార్యదర్శి పోలసపల్లి సరోజపిఠాపురం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ పంతం ఇందిర వైయస్ఆర్సీపీలో చేరికజనసేన నెల్లూరు జిల్లా అధ్యక్షుడు చెన్నారెడ్డి మనుక్రాంత్ రెడ్డి వైయస్ఆర్సీపీలో చేరికకోడుమూరు నియోజకవర్గంలో టీడీపీకి షాక్ సంక్షేమాన్ని.. అభివృద్ధిని చూసి ఆశీర్వదించండిఎస్టీ రాజాపురం నుంచి మేమంతా సిద్దం బస్సు యాత్ర ప్రారంభంవైయస్ఆర్సీపీ ప్రచార రథాలు ప్రారంభం
హైదరాబాద్ బయల్దేరిన విజయమ్మ
17 Oct 2013 10:28 AM
విశాఖపట్నం
17 అక్టోబర్ 2013 : వైయస్ఆర్
కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్య క్షురాలు శ్రీమతి వైయస్ విజయమ్మ గురువారం ఉదయం హైదరాబాద్
కు తిరుగుపయనమయ్యారు. ఆమె బుధవారం నాడు తుపాను
బాధితుల్ని పరామర్శించిన విషయం
తెలిసిందే. పై-లీన్
తుపాను ధాటికి తీవ్రంగా నష్టపోయిన శ్రీకాకుళం జిల్లాలోని కంచిలి, కవిటి, సోంపేట మండలాల్లోని పలు మారుమూల గ్రామాల్లో
ఆమె విస్తృతంగా
పర్యటించారు. ఆమె అడుగిడిన ప్రతిచోటా
బాధితులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి
తమ కష్టాలు చెప్పుకొన్నారు. రైతుల కష్ట నష్టాలు
తెలుసుకుంటూ...బాధిత రైతులను పరామర్శిస్తూ...
వలలు, బోట్లు, ఆస్తులు కోల్పోయిన మత్స్యకారులకు భరోసానిస్తూ... రైతులకు
అండగా ఉంటామని విజయమ్మ హామీ ఇచ్చారు.నష్టపరిహారం
అందేలా ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని చెబుతూ ఆమె ముందుకు సాగారు.