కాకినాడ జిల్లా టీడీపీ నేతలు వైయస్ఆర్సీపీలో చేరికవైయస్ఆర్సీపీలో చేరిన జనసేన రాష్ట్ర కార్యదర్శి పోలసపల్లి సరోజపిఠాపురం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ పంతం ఇందిర వైయస్ఆర్సీపీలో చేరికజనసేన నెల్లూరు జిల్లా అధ్యక్షుడు చెన్నారెడ్డి మనుక్రాంత్ రెడ్డి వైయస్ఆర్సీపీలో చేరికకోడుమూరు నియోజకవర్గంలో టీడీపీకి షాక్ సంక్షేమాన్ని.. అభివృద్ధిని చూసి ఆశీర్వదించండిఎస్టీ రాజాపురం నుంచి మేమంతా సిద్దం బస్సు యాత్ర ప్రారంభంవైయస్ఆర్సీపీ ప్రచార రథాలు ప్రారంభంచంద్రబాబు మాట్లాడిన ప్రతి మాట అబద్ధమే మేమంతా సిద్ధం - 18వ రోజు షెడ్యూల్
షర్మిల నేటి పాదయాత్ర షెడ్యూల్ ఇదీ
12 Dec 2012 10:23 AM
మన్సాన్పల్లి (రంగారెడ్డి జిల్లా), 12 డిసెంబర్ 2012: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మహన్రెడ్డి సోదరి శ్రీమతి షర్మిల చేస్తున్న ‘మరో ప్రజాప్రస్థానం’ పాదయాత్ర 56వ రోజు బుధవారం రంగారెడ్డి జిల్లాలోని మహేశ్వరం మండలం మన్సాన్పల్లిలో ప్రారంభమవుతుంది. అక్కడి నుంచి ఆమె పాదయాత్ర మహేశ్వరం, సిరిగిరిపురం, హర్షగూడ, మంఖల్, తుక్కుగూడ వరకూ కొనసాగుతుంది. శ్రీమతి షర్మిల రంగారెడ్డి జిల్లాలో బుధవారం నాడు మొత్తం 18.9 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేస్తారని పార్టీ కార్యక్రమాల కో ఆర్డినేటర్ తలశిల రఘురామ్, జిల్లా కన్వీనర్ బి. జనార్దన్రెడ్డి ప్రకటించారు.