చంద్రబాబు మాట్లాడిన ప్రతి మాట అబద్ధమే మేమంతా సిద్ధం - 18వ రోజు షెడ్యూల్ఉరకలేసిన జనగోదావరి సీఎం వైయస్ జగన్పై దాడి పక్కా ప్రణాళికతో చేసిందేచంద్రబాబు వళ్లంతా దళితుల రక్తంతోనే తడిచింది...!కడియపులంకలో పోటెత్తిన జనం చంద్రబాబుకు ఓటుకు నోటు కేసులో శిక్ష తప్పదుజగనన్నే మా భరోసా బస్సు దిగి అంబులెన్స్లోని పేషెంట్ వద్దకు సీఎంగోదారమ్మ సాక్షిగా రావులపాలెంలో ఉప్పొంగిన జన గోదావరి
అవిశ్వాస తీర్మానం నోటీసు సమర్పణ
23 Dec 2015 11:37 AM
హైదరాబాద్) అసెంబ్లీ
స్పీకర్ పక్షపాత ధోరణికి నిరసనగా వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు అవిశ్వాస తీర్మానం
నోటీసును అందచేశారు. ఈ మేరకు అసెంబ్లీ కార్యదర్శి సత్యనారాయణ నోటీసును అందచేశారు.
డిప్యూటీ ఫ్లోర్ లీడర్ జ్యోతుల నెహ్రూ నాయకత్వంలోని ఎమ్మెల్యేలు దీన్ని అందచేశారు.
సభలో స్పీకర్ అనుసరిస్తున్న పక్షపాత ధోరణికి నిరసనగా ఈ నోటీసును అందచేశారు. సభ
ప్రోరోగ్ కాలేదని కాబట్టి సభ ను నిబంధనలకు అనుగుణంగా సమావేశం ఏర్పాటు చేసి, దీనిపై
చర్చించాలని కోరారు.