మానవాళి కోసం కరుణామయుని మహాత్యాగమే గుడ్ ఫ్రైడే సందేశంరాజకీయాల్లో ఉన్నంతవరకు జగనన్నతోనే ఉంటాంఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ జైత్రయాత్ర..బాబుకు చివరివికొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం వైయస్ జగన్ఏపీలో మహిళలు ధైర్యవంతులు అనేలా శక్తినిచ్చారునెల్లూరు రూరల్లో టీడీపీ, జనసేన పార్టీలకు షాక్కట్టకట్టుకుని వస్తున్న పెత్తందారులందరినీ ఓడించడానికి సమయం వచ్చింది జిమ్మిక్కులతో పగటివేషగాళ్లు వస్తున్నారు..జాగ్రత్త
విశాఖ బహిరంగ సభ 2019లో గెలుపునకు నాంది
09 Sep 2018 11:13 AM
విశాఖః విశాఖలోని కంచరపాలెంలో జరగబోయే వైయస్ఆర్సీపీ భారీ బహిరంగ సభ 2019లో వైయస్ జగన్ గెలుపునకు నాంది కాబోతుందని విశాఖ ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త కెకె రాజు అన్నారు. ఆదివారం మధ్యాహ్నం జరగబోయే బహిరంగ సభలో జగన్ ప్రసంగం కోసం ప్రజలు వెయ్యికళ్లతో ఎదురుచూస్తున్నారన్నారు. ప్రజలందరూ స్వచ్ఛందంగా బహిరంగ సభలో పాల్గొనడానికి సిద్ధమయ్యారన్నారు.బడుగు,బలహీన వర్గాల ఆశాదీపంలా ప్రజలు భావిస్తున్నారన్నారు. విశాఖ పార్లమెంటులో ఏకైక సభ కావడంతో ప్రాధాన్యత సంతరించుకుందన్నారు. కంచరపాలెం మెట్టలో పండగ వాతావరణం నెలకొంది.