చంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం వైయస్ జగన్ఏపీలో మహిళలు ధైర్యవంతులు అనేలా శక్తినిచ్చారునెల్లూరు రూరల్లో టీడీపీ, జనసేన పార్టీలకు షాక్కట్టకట్టుకుని వస్తున్న పెత్తందారులందరినీ ఓడించడానికి సమయం వచ్చింది జిమ్మిక్కులతో పగటివేషగాళ్లు వస్తున్నారు..జాగ్రత్తఇవి మన తలరాతలు మార్చే ఎన్నికలువైయస్ఆర్ సీపీలో చేరిన కాశీభట్ల సాయినాథ్ శర్మరెండో రోజు `మేమంతా సిద్ధం` బస్సు యాత్ర ప్రారంభంప్రజా ప్రభుత్వ ఎజెండా– మన జెండా
ఏపీ సర్కార్ పై హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు
23 Aug 2016 6:16 PM
హైదరాబాద్ః ఏపీ సర్కార్ తీరుపై హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. స్విస్ ఛాలెంజ్ విధానం దేనికోసమని నిలదీసింది. ప్రజాప్రయోజనాలు ముడిపడి ఉన్న వ్యవహారాన్ని ఇంత దాపరికంగా ఎందుకు చేస్తున్నారు. విదేశీయుల కోసమే కదా. ఇష్టారాజ్యంగా చేయడానికి ఇది అధికారుల ప్రైవేటు ఆస్తులా..? అని వ్యాఖ్యానించింది. విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది.