రెండు ఓట్లు ఫ్యాన్ మీద వేస్తే వైయస్ జగన్ మార్క్ పాలన చంద్రబాబుకు బిల్డప్ ఎక్కువ.. పని తక్కువటీడీపీ సోషల్ మీడియాపై ఈసీకి వైయస్ఆర్ సీపీ ఫిర్యాదుజన్మదిన శుభాకాంక్షలు అమ్మమంగళగిరిలో హత్యారాజకీయాలు లోకేష్ చలవే ‘తూర్పు’ కొండల్లో ఉదయించిన సూర్యుడిలాగుంటూరు వెస్ట్లో టీడీపీకి భారీ షాక్..వైయస్ఆర్సీపీలోకి కీలక నేతలునామినేషన్లు దాఖలు చేసిన వైయస్ఆర్ సీపీ అభ్యర్థులుకాకినాడ జిల్లా టీడీపీ నేతలు వైయస్ఆర్సీపీలో చేరికవైయస్ఆర్సీపీలో చేరిన జనసేన రాష్ట్ర కార్యదర్శి పోలసపల్లి సరోజ
బంద్ కు మద్దతుగా బైక్ ర్యాలీ
01 Aug 2016 9:05 PM
తిరుపతి)) వైయస్సార్సీపీ అధ్యక్షులు వైయస్ జగన్ ఇచ్చిన బంద్ పిలుపునకు అన్ని వైపుల నుంచి మద్దతు పెరుగుతోంది. ప్రత్యేక హోదా డిమాండ్ తో పోరాటం చేస్తున్న పార్టీ మంగళవారం బంద్ పాటిస్తోంది. ఇందుకోసం అన్ని శ్రేణుల్ని పార్టీ నాయకులు కూడగడుతున్నారు. చిత్తూరు జిల్లా లో పార్టీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ జరిగింది. యువత పెద్ద ఎత్తున మోటారు సైకిళ్లతో ర్యాలీ నిర్వహించారు. వైయస్సార్సీపీ కి , వైయస్ జగన్ కు జేజేలు పలుకుతూ యువత ప్రజల మద్దతు కూడగట్టే ప్రయత్నం చేశారు.