బాబు ఆదేశాలతో బోండా చేయించిన దాడే అన్నది తేలిపోయింది! ఎన్నికల కమీషన్ కు వైయస్ఆర్సీపీ ఫిర్యాదులునేను బచ్చా అయితే.. నా చేతిలో ఓడిపోయిన నిన్ను ఏమనాలి బాబూ?ఇచ్చిన ప్రతీ హామీని సీఎం వైయస్ జగన్ నెరవేర్చారుటీడీపీ గూండాలు మేకా వెంకటరెడ్డిని హత్య చేయడం కలచివేసింది సీపీఐని వీడి వైయస్ఆర్సీపీలో చేరిక ముస్లీం, క్రిస్టియన్ల మనోభావాలకు వ్యతిరేకి చంద్రబాబుటీడీపీని పైకి తీసుకురావడమే పవన్ అజెండానా? ఓటమి భయంతో బాబు హత్యా రాజకీయాలువర్లరామయ్యకు ఎన్నికల కమిషన్ నోటీసులు
ఆ సర్వేలో శాస్త్రీయత లేదు
17 Apr 2013 5:22 PM
హైదరాబాద్, 17 ఏప్రిల్ 2013:
ఎన్నికలలో ఎవరెన్ని సీట్లు గెలుస్తారన్న అంశంపై టైమ్సు నౌ చేపట్టిన సర్వే ఫలితాలపై వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర పాలక మండలి సభ్యులు డాక్టర్ ఎమ్.వి. మైసూరారెడ్డి పెదవివిరిచారు. ఇది ప్రజలు నమ్మేదిగా లేదని ఆయన అభిప్రాయపడ్డారు. సర్వే చూసి ప్రజలు నవ్వుకుంటున్నారన్నారు. ఈ సర్వేలో శాస్త్రీయంగా కొరవడిందన్నారు. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 25 నుంచి 30 ఎంపీ సీట్లు గెలుచుకుంటుందన్న విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేశారు. రానున్న రోజుల్లో కేంద్రంలో ప్రాంతీయ పార్టీలదే హవా అని మైసూరా రెడ్డి పేర్కొన్నారు.