బాబు, పవన్లపై ఈసీకి వైయస్ఆర్సీపీ ఫిర్యాదుకూటమి ఛార్జ్షిట్..ఛార్జింగ్ లేని పార్టీల కామెడీ షో అసత్యాలు, అబద్ధాలతో ఎన్డీఏ కూటమి ఛార్జ్షిట్బీసీల గురించి మాట్లాడే అర్హత చంద్రబాబుకు లేదు కూటమి నేతలు విడుదల చేసిన ఛార్జ్షిట్ అబద్దాల పుట్ట రాయలసీమ కోసం పాటు పడే పార్టీ వైయస్ఆర్ కాంగ్రెస్ మీ తండ్రి కోసం పోరాడినందుకు నాకు మీరు ఇచ్చే గౌరవం ఇదా?మంత్రి పదవుల్లో ఉన్నవాళ్లు చాలా జాగ్రత్తగా మాట్లాడాలిచంద్రబాబు నోరు తెరిస్తే అబద్ధాలేఅబద్ధపు హామీలు ఇవ్వటంలో టీడీపీ నేతలు దిట్ట
రాష్ట్రంలో 11,159 రైతు భరోసా కేంద్రాలు
19 Dec 2019 5:07 PM
మంత్రి కన్నబాబు
తాడేపల్లి: రాష్ట్రంలో ఏప్రిల్ నాటికి 11,159 రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి కన్నబాబు పేర్కొన్నారు. రైతుల కోసం సీఎం వైయస్ జగన్ వినూత్న కార్యక్రమాలు అమలు చేస్తున్నారని చెప్పారు. నకిలీ విత్తనాలు, ఎరువులు, పురుగుల మందులు లేకుండా చేస్తామని వెల్లడించారు. ఇందుకోసం రాష్ట్రవ్యాప్తంగా రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.