నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం వైయస్ జగన్ఏపీలో మహిళలు ధైర్యవంతులు అనేలా శక్తినిచ్చారునెల్లూరు రూరల్లో టీడీపీ, జనసేన పార్టీలకు షాక్కట్టకట్టుకుని వస్తున్న పెత్తందారులందరినీ ఓడించడానికి సమయం వచ్చింది జిమ్మిక్కులతో పగటివేషగాళ్లు వస్తున్నారు..జాగ్రత్తఇవి మన తలరాతలు మార్చే ఎన్నికలువైయస్ఆర్ సీపీలో చేరిన కాశీభట్ల సాయినాథ్ శర్మరెండో రోజు `మేమంతా సిద్ధం` బస్సు యాత్ర ప్రారంభంప్రజా ప్రభుత్వ ఎజెండా– మన జెండానాపై యుద్ధానికి కలిసి కట్టుగా వస్తున్నారు
మహిళలకు పదవులు ఇచ్చినా టీడీపీ నేతలు ఓర్వలేకపోతున్నారు
05 Mar 2020 12:10 PM
మంత్రి అవంతి శ్రీనివాస్
విశాఖ: మహిళలకు సీఎం వైయస్ జగన్ ప్రాధాన్యత ఇస్తున్నారని మంత్రి అవంతి శ్రీనివాస్ పేర్కొన్నారు. సింహాచలం ట్రస్ట్ బోర్డ్ చైర్మన్గా మహిళను నియమించి సీఎం వైయస్ జగన్ రికార్డు సృష్టించారని తెలిపారు. మహిళలకు పదవులు ఇచ్చినా టీడీపీ నేతలు ఓర్వలేకపోతున్నారని మండిపడ్డారు.