విశాఖ: మహిళలకు సీఎం వైయస్ జగన్ ప్రాధాన్యత ఇస్తున్నారని మంత్రి అవంతి శ్రీనివాస్ పేర్కొన్నారు. సింహాచలం ట్రస్ట్ బోర్డ్ చైర్మన్గా మహిళను నియమించి సీఎం వైయస్ జగన్ రికార్డు సృష్టించారని తెలిపారు. మహిళలకు పదవులు ఇచ్చినా టీడీపీ నేతలు ఓర్వలేకపోతున్నారని మండిపడ్డారు.