ప్రాజెక్టుల‌పై సీఎం వైయ‌స్ జ‌గ‌న్ స‌మీక్ష‌

తాడేప‌ల్లి: పోలవరం ప్రాజెక్టు తో పాటు ఇతర ప్రాధాన్య ప్రాజెక్టుల ప్రగతి పై అధికారులతో ముఖ్య‌మంత్రి  క్యాంపు కార్యాలయంలో సీఎం వైయ‌స్ జగన్  సమీక్ష నిర్వ‌హించారు.  స‌మావేశంలో మంత్రి అనిల్ కుమార్ యాద‌వ్‌, ఉన్న‌తాధికారులు పాల్గొన్నారు.
 

Back to Top