నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం వైయస్ జగన్ఏపీలో మహిళలు ధైర్యవంతులు అనేలా శక్తినిచ్చారునెల్లూరు రూరల్లో టీడీపీ, జనసేన పార్టీలకు షాక్కట్టకట్టుకుని వస్తున్న పెత్తందారులందరినీ ఓడించడానికి సమయం వచ్చింది జిమ్మిక్కులతో పగటివేషగాళ్లు వస్తున్నారు..జాగ్రత్తఇవి మన తలరాతలు మార్చే ఎన్నికలువైయస్ఆర్ సీపీలో చేరిన కాశీభట్ల సాయినాథ్ శర్మరెండో రోజు `మేమంతా సిద్ధం` బస్సు యాత్ర ప్రారంభంప్రజా ప్రభుత్వ ఎజెండా– మన జెండానాపై యుద్ధానికి కలిసి కట్టుగా వస్తున్నారు
భూములు కోల్పోయి కులీలుగా మిగిలాం..
18 Nov 2018 2:52 PM
వైయస్ జగన్కు తోటపల్లి ప్రాజెక్టు నిర్వాసితుల మొర
విజయనగరంః బంటువానివలస తోటపల్లి ప్రాజెక్టు నిర్వాసితులు వైయస్ జగన్ను కలిసి తమ సమస్యలు చెప్పుకున్నారు. పరిహారం అందక, ఉండేందుకు ఇల్లు కూడా లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని కన్నీరుమున్నీరయ్యారు. ఆర్అండ్ ఆర్ ప్యాకేజీ అందడంలేదని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. వైయస్ జగన్ నాయకత్వంలోనే న్యాయం జరుగుతుందన్నారు.భూములు కోల్పోయి కూలీలుగా మిగిలామని అయినా ప్రభుత్వం ఆదుకోలేదని వాపోయారు.అధికారుల చుట్టూ కాళ్లరిగేలా తిరిగిన స్పందించడంలేదన్నారు.