కోటగండ్రేడులో కొనసాగుతున్న ప్రజా సంకల్ప యాత్ర


విజయనగరం: వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర 281వ రోజు పాదయాత్ర కోటగండ్రేడు గ్రామంలో కొనసాగుతోంది. అడుగడుగునా వైయస్‌ జగన్‌కు జననీరాజనం పలుకుతున్నారు. రాజన్న బిడ్డకు సమస్యలు చెప్పుకుంటున్నారు. గ్రామంలో రజకులు జననేతకు వినతిపత్రం ఇచ్చి ఆదుకోవాలని కోరారు.
 
Back to Top