అందరికీ మంచి జరగాలి

ఏపీః ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారికి వైఎస్సార్సీపీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసింది. ప్రజలంతా సుఖశాంతులతో ఉండాలని, అందరికీ మంచి జరగాలని పార్టీ నేతలు ఆకాంక్షించారు. వర్షాలు సమృద్ధిగా కురిసి పంటలు బాగా పండాలని, ఎలాంటి సమస్యలు లేకుండా చూడాలని పలువురు నేతలు ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. ప్రతి ఇంటా వెలుగులు నిండాలని కోరుకున్నారు.

Back to Top