రేపు సీఎం వైయస్ జగన్ పులివెందుల పర్యటనఓటమి భయంతో బాబు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నాడుటీడీపీ, బిజేపి, జనసేన నేతలపై ఎన్నికల కమీషన్ కు ఫిర్యాదు మహిళల పాలిట రాక్షసుడు చంద్రబాబు! నువ్వెంతో, నీ బతుకెంతో వేలం పెట్టి చూసుకో చంద్రబాబూ..?అది కూటమి కాదు.. "కుమ్మక్కు" రాజకీయం! చంద్రబాబుని మహిళలు నమ్మే పరిస్థితి లేదుఎన్నికల నియమావళిని యధేచ్చగా ఉల్లంఘిస్తున్న ఘనత చంద్రబాబుదేపవన్ కల్యాణ్ కు ఎన్నికల అఫడవిట్ అంటే తెలుసాబస్సు యాత్ర వైయస్ఆర్సీపీ జైత్రయాత్రకు సంకేతం
లబ్ధి చేకూర్చని షాదీ ముబారక్..
21 Nov 2018 12:33 PM
విజయనగరంః వైయస్ జగన్ను ముస్లింలు కలిసి తమ సమస్యలు చెప్పుకున్నారు. షాదీ ముబారక్ పథకం ద్వారా లబ్ధి చేకూరడంలేదని వివరించారు. అప్పులు చేసి పెళ్ళిళ్లు చేస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. షాదీ ముబాకర్ పథకం నామమాత్రంగానే ఉందని, డబ్బులు ఇవ్వకుండా నిబంధనలు పేరుతో తిప్పుకుంటురన్నారు. చంద్రబాబు పాలనలో సంక్షేమమే లేదన్నారు. అప్పులు కట్టుకోలేక ఎన్నో ఇబ్బందులు పడుతున్నామన్నారు.సంక్షేమ పథకాలు అందడంలేదన్నారు.మైనార్టీలకు అది చేస్తాం.. ఇది చేస్తాం.. అంటూ చంద్రబాబు కల్లబొల్లి మాటలు చెప్పి ముస్లింలకు మోసగిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీసం రేషన్కూడా రావడంలేదని వాపోయారు.వైయస్ జగన్ వస్తే ముస్లింలకు మేలు జరుగతుందని ఆశాభావం వ్యక్తం చేశారు