స్పీకర్ : పి.యన్.వి.ప్రసాద్ -ఫిబ్రవరి 6,2012

పార్టీ అధ్యక్షులు శ్రీ వై.యస్. జగన్ మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈ క్రింది పేర్కొన్న నాయకులను పార్టీలో వివిధ జిల్లాలకు పరిశీలకులుగా నియమించడమైనది.

1. శ్రీ జి.వి. రవిరాజు, శ్రీకాకుళం జిల్లా పరిశీలకులు
2. శ్రీ కె. రవిబాబు, విజయనగరం జిల్లా పరిశీలకులు

         (పి.యన్.వి. ప్రసాద్)
           స్టేట్ కో-ఆర్డినేటర్

Back to Top