Skip to main content
Menu
హోమ్
వార్తలు
తాజా వార్తలు
నవరత్నాలు
ప్రత్యేక కథనాలు
డొంక తిరుగుడు
నాయకత్వం
నాయకులు
ప్రధాన కార్యదర్శులు
ఎమ్మెల్యేలు
ఎమ్మెల్సీలు
లోక్ సభ ఎంపీలు
రాజ్యసభ ఎంపీలు
జిల్లా అధ్యక్షులు
రీజినల్ కో ఆర్డినేటర్లు
పత్రికా ప్రకటనలు
ఫోటోలు
వీడియోలు
నవరత్నాలు
డౌన్ లోడ్స్
ప్రచార గీతాలు
ఫోటోలు
ఆడియో
పుస్తకాలు
ఫ్లాగ్స్
బ్యానర్లు
Form - General Election 2024
Form C2 – General Election 2024
Form C7 – General Election 2024
లైవ్ టి.వి
వైయస్ఆర్-పథకాలు
మేనిఫెస్టో - 2024
Donate
English
View
Download
కేంద్ర ఎన్నికల సంఘానికి వైయస్ఆర్సీపీ ఫిర్యాదు
జూన్ 9న వైయస్ జగన్ ప్రమాణ స్వీకారం.. ఎలాంటి అనుమానం వద్దు..!
జూన్ 9న సీఎం వైయస్ జగన్ ప్రమాణ స్వీకారం చేస్తారు
కౌంటింగ్ సందర్భంగా అభ్యర్దులందరూ అప్రమత్తంగా ఉండాలి
చంద్రబాబు ఎన్నికలలో అలజడులు సృష్టించారు
కూటమి ఏర్పడిన తరువాత ఈసీ వ్యవహార శైలి మారింది
ప్రత్యేక గైడ్ లైన్స్పై వైయస్ఆర్సీపీ అభ్యంతరం
నమ్మిన వాళ్లను వెన్నుపోటు పొడవడం చంద్రబాబు నైజం
వర్షాలు కురుస్తున్నాయంటే.. వైయస్ జగనే మళ్లీ సీఎం
ఎమ్మెల్యే పిన్నెల్లికి హైకోర్టులో ఊరట
You are here
హోం
» టాప్ స్టోరీస్
టాప్ స్టోరీస్
29-05-2024
కేంద్ర ఎన్నికల సంఘానికి వైయస్ఆర్సీపీ ఫిర్యాదు
29-05-2024 03:16 PM
పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు విషయంలో ఇచ్చిన మెమో భారత ఎన్నికల కమిషన్ నిబంధనల కు విరుద్ధం అని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. అటెస్టింగ్ అధికారుల స్పెసిమెన్ సంతకాల సేకరణ ఈసీఐ నిబంధనలకు విరుద్ధం.
జూన్ 9న వైయస్ జగన్ ప్రమాణ స్వీకారం.. ఎలాంటి అనుమానం వద్దు..!
29-05-2024 02:23 PM
ఎన్నికల కమిషన్ రూల్స్ ప్రకారం కౌంటింగ్ సమయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి అని తెలిపారు. కౌంటింగ్ జరిగేటప్పుడు అత్యంత అప్రమత్తంగా ఉండాలి.. అవతల పార్టీ వాళ్ళ ఆటలు సాగనివ్వకుండా జాగ్రత్తగా ఉండాలి అని...
జూన్ 9న సీఎం వైయస్ జగన్ ప్రమాణ స్వీకారం చేస్తారు
29-05-2024 11:57 AM
గత ఐదేళ్లు అందించిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అదే విధంగా ముందుకు సాగాలని ప్రజలు కోరుకుంటున్నారు. మా నమ్మకం ఎన్నికల్లో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అత్యధిక స్థానాల్లో విజయం సాధిస్తుందని విశ్వాసం...
28-05-2024
కౌంటింగ్ సందర్భంగా అభ్యర్దులందరూ అప్రమత్తంగా ఉండాలి
28-05-2024 10:35 PM
ఈసి ఇటీవల వ్యవహరిస్తున్నతీరు, అధికారయంత్రాంగం పై అనుమానాలు ఉన్ననేపధ్యంలో అందరూ ప్రజాస్వామ్యయుతంగా కౌంటింగ్ జరిగేలా వ్యవహరించాలని దిశానిర్దేశం చేశారు.
చంద్రబాబు ఎన్నికలలో అలజడులు సృష్టించారు
28-05-2024 06:39 PM
ఎన్నికల కమీషన్ ఆఫ్ ఇండియా చెప్పని నిబంధనలు ఇక్కడ ఎలా అమలు చేస్తారు. ఈ ఆదేశాలపై రాష్ట్ర ఎన్నికల కమీషన్ పునరాలోచించాలని కోరారు.
కూటమి ఏర్పడిన తరువాత ఈసీ వ్యవహార శైలి మారింది
28-05-2024 01:33 PM
ఎన్నికల సమయంలో జరుగుతున్న సంఘటనలను బట్టి మేం మాట్లాడాల్సి వచ్చిందని చెప్పారు. ఎన్నికల సమయంలో టీడీపీ నేతల అరాచక వీడియోలు ఎందుకు బయటకు రావడం లేదని ఆయన ప్రశ్నించారు. ఈసీ కక్షసాధింపు ధోరణిలో వెళ్లాల్సిన...
ప్రత్యేక గైడ్ లైన్స్పై వైయస్ఆర్సీపీ అభ్యంతరం
28-05-2024 12:42 PM
ప్రత్యేక గైడ్ లైన్స్ పై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నామన్నారు. ఏ రాష్ట్రంలో లేనటువంటి వెసులుబాటు ఈ రాష్ట్రంలో ఎందుకు ఇచ్చారని ఆయన ప్రశ్నించారు. కేంద్ర ఎన్నికల సంఘంలో లేని సడలింపులు ఏపీలో ఎందుకు...
వర్షాలు కురుస్తున్నాయంటే.. వైయస్ జగనే మళ్లీ సీఎం
28-05-2024 12:07 PM
ఎన్నికల ప్రక్రియకు వైయస్ఆర్సీపీఎక్కడ విఘాతం కలిగించలేదన్నారు. టీడీపీ దొంగ ఓట్లు వేస్తున్నారనే ఉద్దేశంతో వైయస్ఆర్సీపీ అడ్డుకొనే ప్రయత్నం చేసిందన్నారు. మా నాయకుడు గెలిచే సీట్లతో పాటుగా.....
ఎమ్మెల్యే పిన్నెల్లికి హైకోర్టులో ఊరట
28-05-2024 11:55 AM
ఈవీఎం డ్యామేజ్ కేసులో జూన్ 6 వరకు పిన్నెల్లిపై చర్యలు తీసుకోవద్దని 23న హైకోర్టు ఆదేశించింది. హైకోర్టు తీర్పు తర్వాతే అదే రోజు పిన్నెల్లిపై పోలీసులు మరో మూడు కేసులు నమోదు చేశారు. ఇందులో రెండు...
జూన్ 4 తర్వాత వైయస్ జగన్ సీఎంగా ప్రమాణం చేస్తారు
28-05-2024 11:05 AM
వైయస్ జగన్కు ఎన్టీఆర్ ఆశీస్సులు ఉన్నాయి. జూన్ 4 తర్వాత వైయస్ జగన్ సీఎంగా ప్రమాణం చేస్తారు. ఏపీలో మళ్లీ మంచి పరిపాలన వస్తుందన్నారు.
26-05-2024
ఏపీలో ఈసీ దుర్మార్గంగా వ్యవహరిస్తోంది
26-05-2024 05:57 PM
అసలు ముద్దాయిని వదిలేసి తప్పుచేయని వారిపై కేసులు పెడుతున్నారు. హింస జరిగిన తర్వాత కూడా పోలీసులు సరిగా స్పందించలేదు. హింస జరుగుతోందని తెలిసినా పోలీసులు పట్టించుకోలేదు. ఆదివారం పేర్ని నాని మీడియాతో...
ఎన్నికల కమిషన్ ఏకపక్షంగా వ్యవహరిస్తోంది
26-05-2024 05:40 PM
నెల్లూరు: మాచర్ల ఘటన వీడియో ఎలా బయటికి వచ్చిందో చెప్పలేని దుస్థితిలో ఎన్నికల కమిషన్ ఉందని వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి అన్నారు.
25-05-2024
డీజీపీకి వైయస్ఆర్సీపీ ఫిర్యాదు
25-05-2024 10:14 PM
రాష్ట్రంలో హింసకు పాల్పడుతూ, రెచ్చగొడుతున్న టీడీపీ, జనసేన, బీజేపీ నేతలపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు.
నాయకుడు అనేవాడు ఆదర్శంగా ఉండాలి
25-05-2024 10:04 PM
నాపై టీడీపీ నేతలు ఎన్ని ఆరోపణలు చేసినా నేను తిరిగి ఒక్క మాట కూడా అనలేదన్నారు.
బాబు, పవన్లకు కలలుగనే అవకాశం మరో 10 రోజులే..
25-05-2024 12:06 PM
తాడేపల్లి: చంద్రబాబు, పవన్లకు మరో పది రోజులే కలలు కనే అవకాశం ఉందని, పెత్తందారులకు అధికారం వస్తే ప్రమాదమని గ్రహించే ఓటింగ్ శాతం పెరిగిందని, మహిళలు ఏకంగా 89 శాతం మంది పాల్గొనడం సీ
24-05-2024
ఆ అధికారులే సస్పెండైతే వైఫల్యం ఎవరిది..?
24-05-2024 08:34 PM
ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో ఇంతకుముందెన్నడూ లేని విచిత్రమైన పరిస్థితులను చూస్తున్నాం. నేను రాజకీయాల్లోకొచ్చాక చాలా ఎన్నికలు చూశాను.
బ్లడ్ శాంపిల్స్ ఇవ్వడానికి నేను సిద్ధం.. సోమిరెడ్డి రెడీనా..?
24-05-2024 04:45 PM
నెల్లూరు: రేవ్ పార్టీ అంశంలో టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి అసత్య ప్రచారం చేస్తున్నాడని వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి మండిపడ్డారు.
చంద్రబాబును చూస్తే జాలేస్తోంది..!
24-05-2024 11:10 AM
నెల్లూరు: చంద్రబాబు పరిస్థితిని చూస్తే జాలేస్తోందని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యులు, నెల్లూరు ఎంపీ అభ్యర్థి విజయసాయిరెడ్డి అన్నారు.
చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోండి
24-05-2024 11:02 AM
సచివాలయం: పోలింగ్, ఆ తరువాతి రోజు ఎవరైతే చట్టవ్యతిరేక చర్యలకు పాల్పడ్డారో వారిపై కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కమిషన్ను
23-05-2024
7 ఘటనల ఫుల్ వీడియోలు ఎందుకు బయటపెట్టదు?
23-05-2024 03:06 PM
తాడేపల్లి: మాచర్లలో టీడీపీ గూండాలే దాడులు చేశారని, అమాయక ఓటర్లపై దాడులకు తెగబడ్డారని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు.
టీడీపీ నేతల అరాచక వీడియోలు ఎందుకు బయటకు రాలేదు
23-05-2024 02:48 PM
నరసరావుపేట: పోలింగ్ రోజు 9 చోట్ల ఈవీఎంలు ధ్వంసం అయ్యాయని చెబుతున్న ఈసీ.. ఆ వీడియోలను ఎందుకు బయటపెట్టలేదు..?
ఈసీ ఆధీనంలోని వీడియో లోకేష్ ట్విట్టర్లోకి ఎలా చేరింది
23-05-2024 11:35 AM
సత్తెనపల్లి: ఎన్నికల కమిషన్ రిలీజ్ చేయాల్సిన వీడియో..
22-05-2024
రిగ్గింగ్ చేసినోళ్లను వదిలేసి .. ప్రతిఘటించినోళ్లపై కేసులా..?
22-05-2024 08:23 PM
గురజాల: అక్రమ కేసులతో భయపెట్టి మాచర్లలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గెలుపును ఎవరూ ఆపలేరని, ఈవీఎంల ధ్వంసాలపై వీడియోలన్నీ ఎన్నికల కమిషన్ బయట పెట్టాలని వైయస్ఆర్ సీ
చంద్రబాబు, లోకేశ్ విదేశీ పర్యటనల్లోనూ గోప్యమెందుకో..?
22-05-2024 10:48 AM
విజయవాడ: రానున్న ఎన్నికల ఫలితాల్లో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 175కి 175 చోట్ల ఘన విజయం సాధిస్తుందని, జూన్ 9న వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్రెడ్డి విశాఖ
21-05-2024
ఓట్లు కొనుగోలు చేసిన టీడీపీ అభ్యర్థిపై చర్యలు తీసుకోండి
21-05-2024 08:00 PM
సచివాలయం: డబ్బుతో ఓట్లు కొనుగోలు చేసిన టీడీపీ అభ్యర్థిపై చర్యలు తీసుకోవాలని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేసింది.
జూలకంటి బ్రహ్మారెడ్డిపై ఎమ్మెల్యే పిన్నెల్లి ఫైర్
21-05-2024 06:48 PM
పల్నాడు: మాచర్ల టీడీపీ అభ్యర్థి బ్రహ్మారెడ్డిపై వైయస్ఆర్ సీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. జూలకంటి బ్రహ్మారెడ్డిది మర్డర్లు చేసే చరిత్ర..
దోచిన డబ్బు దాచడానికి చంద్రబాబు దుబాయ్ వెళ్లాడా..?
21-05-2024 06:40 PM
తాడేపల్లి: టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ఎక్కడకి వెళ్ళాడు.. ఏమైపోయాడు..
సీబీఐ విచారణకు నేను రెడీ.. నా సవాల్కు మీరు సిద్ధమా..?
21-05-2024 06:11 PM
విజయవాడ: ‘నాపై రెండు సార్లు ఓడిపోయిన సోమిరెడ్డి, మూడోసారి కూడా ఓడిపోబోతున్నాడని తెలిసి, అక్కసుతో నాపై దుష్ప్రచారం చేస్తున్నాడు, రేవ్ పార్టీలు, రేప్ పార్టీలకు వెళ్లే అలవాటు టీడీపీ
20-05-2024
సిట్ చీఫ్ను కలిసిన వైయస్ఆర్ సీపీ ప్రతినిధుల బృందం
20-05-2024 05:49 PM
మంగళగిరి: పోలింగ్, ఆ తరువాతి రోజు రాష్ట్రంలో జరిగిన అల్లర్లపై సమగ్ర విచారణ జరగాలని వైయస్ఆర్ కాంగ్రెస్ ప్రతినిధుల బృందం సిట్ చీఫ్ వినీత్ బ్రిజ్లాల్ను కోరింది.
ఫలితాల తర్వాత టీడీపీ నేతలు మొహాలు ఎక్కడ పెట్టుకుంటారో
20-05-2024 12:45 PM
తిరుపతి: నారాలోకేష్ లాంటి మూర్ఖులు బుద్ధి తక్కువ మాటలు మాట్లాడుతున్నారని, అందుకే ఆయనను పప్పు లోకేష్ అంటారన్నారని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మండిపడ్డారు.
చింతమనేని, అచ్చెన్నలను వెంటనే అరెస్ట్ చేయాలి
20-05-2024 11:07 AM
సచివాలయం: పోలింగ్, ఆ తరువాతి రోజు రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ పలు ప్రాంతాలలో హింసకు, దౌర్జన్యాలకు పాల్పడిన దృష్ట్యా కౌంటింగ్ కేంద్రాల వద్ద పకడ్బందీ భద్రతా చర్యలు చేపట్టాలని వై
రాష్ట్రంలో హింసకు కారణం చంద్రబాబు, పురందేశ్వరిల కుట్రే..
20-05-2024 10:57 AM
సత్తెనపల్లి: రాష్ట్రంలో జరిగిన ఎన్నికల ప్రక్రియలో పలుచోట్ల పోలింగ్ బూత్లను కైవసం చేసుకుని ఈవీఎంలను పగులకొట్టాలనే ఉద్దేశంలో దాడులు కూడా జరిగాయని, ముఖ్యంగా పలనాడు, అనంతపురంతో ప
18-05-2024
లండన్లో జై జగన్ నినాదాలు
18-05-2024 07:24 PM
సీఎం వైయస్ జగన్ లండన్లో అడుగుపెట్టిన సందర్భంలో అక్కడ ఆయన అభిమానులు ఘన స్వాగతం పలికారు. సీఎం వైయస్ జగన్ విమానం దిగుతున్న క్రమంలో జై జగన్ అంటూ నినాదాలు చేశారు. అనంతరం సీఎం వైయస్ జగన్తో...
ఓటమి భయంతోనే టీడీపీ దాడులు
18-05-2024 02:21 PM
కృష్ణా: ఓటమి భయంతోనే చంద్రబాబు నాయుడు దాడులు చేయిస్తున్నాడని, టీడీపీకి ఓటు వేయలేదన్న అక్కసుతో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలపై దాడులకు తెగబడుతున్నాడని గృహ నిర్మాణ శాఖ మంత
మహిళలపై దాడులకు టీడీపీ మూల్యం చెల్లించుకుంటుంది
18-05-2024 10:43 AM
విశాఖపట్నం: పెత్తందార్లంతా కలిసి పేదవర్గాలైన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల మీద ఇష్టానుసారంగా దాడులకు పాల్పడి గాయాలకు గురిచేసి రక్తాన్ని పారిస్తున్నారని, రాజకీయాల్లో ముందెన్నడూ లే
17-05-2024
దాడులు, అల్లర్లకు బాబు, పురందేశ్వరి ధ్వంసరచనే కారణం
17-05-2024 07:36 PM
తాడేపల్లి: ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ముందెన్నడూ ఎరుగని రీతిలో ఈసారి సార్వత్రిక ఎన్నికల్లో దాడులు, అల్లర్లు జరిగాయని, ఇంకా జరుగుతూనే ఉన్నాయని, ఇందుకు కారణాల్ని పరిశీలిస్తే..
కంచరపాలెం ఘటనకు, రాజకీయాలకు సంబంధం లేదు
17-05-2024 07:23 PM
విశాఖపట్నం: విశాఖలో కుటుంబంపై దాడికి, రాజకీయాలకు సంబంధం లేదని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు.
గుంటూరు రేంజ్ ఐజీ, అనంతపురం ఏఎస్పీపై వైయస్ఆర్ సీపీ ఫిర్యాదు
17-05-2024 07:03 PM
సచివాలయం: గుంటూరు రేంజ్ ఐజీ త్రిపాఠిని బదిలీ చేయాలని, అనంతపురం ఏఎస్పీ రామకృష్ణను వెంటనే సస్పెండ్ చేయాలని కోరుతూ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చ
పెత్తందార్లతో జరిగిన ఎన్నికల యుద్ధంలో అంతిమ విజయం పేదలదే
17-05-2024 06:55 PM
తాడేపల్లి: పెత్తందార్లు- పేదలకు మధ్య జరిగిన ఎన్నికల యుద్ధంలో అంతిమ విజయం పేదలదే అని, పేదలవైపు ఉన్న వైయస్ఆర్ సీపీకి ప్రజలు అఖండ విజయం చేకూర్చబోతున్నారని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్
విజయంపై మేం ఫుల్ కాన్ఫిడెన్స్గా ఉన్నాం
17-05-2024 03:32 PM
తాడేపల్లి: ఎన్నికల్లో విజయంపై వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫుల్ కాన్ఫిడెన్స్తో ఉందని, గతం కంటే ఈ ఎన్నికల్లో ఎక్కువ స్థానాలు గెలుస్తామని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యద
జూన్ 9న విశాఖలో వైయస్ జగన్ ప్రమాణస్వీకారం
17-05-2024 11:32 AM
విజయవాడ: దేశంలో ఎక్కడా లేని విధంగా ఎన్నికల్లో సీఎం వైయస్ జగన్ నూతన ట్రెండ్ను తీసుకొచ్చారని, వైయస్ఆర్ సీపీ మేనిఫెస్టోలో చెప్పినట్లు ఈ ఐదేళ్లలో మేలు జరిగితేనే ఓటేయండి అని ధైర
16-05-2024
టీడీపీ దాడులపై గవర్నర్కు వైయస్ఆర్ సీపీ ఫిర్యాదు
16-05-2024 06:21 PM
విజయవాడ: పోలింగ్ రోజు, పోలింగ్ తర్వాత వైయస్ఆర్ సీపీపై టీడీపీ చేసిన దాడులపై వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల బృందం గవర్నర్కు ఫిర్యాదు చేసింది.
మరోసారి చరిత్ర సృష్టించబోతున్నాం
16-05-2024 01:11 PM
విజయవాడ: ఐప్యాక్ ప్రతినిధులతో ముఖ్యమంత్రి వైయస్ జగన్ భేటీ అయ్యారు. బెంజ్ సర్కిల్లోని ఐప్యాక్ కార్యాలయానికి వెళ్లిన సీఎం వైయస్ జగన్.. వారితో కాసేపు ముచ్చటించారు.
ఈసీ నిష్పక్షపాతంగా వ్యవహరించిందని ఎలా నమ్మాలి?
16-05-2024 10:39 AM
తాడేపల్లి: ఎక్కడైతే పోలీస్ అధికారులను మార్చారో అక్కడే హింస జరిగిందని, ఎన్నికల కమిషన్ నిష్పక్షపాతంగా వ్యవహరించిందని ఎలా నమ్మాలి?
15-05-2024
పెత్తందార్లకు బుద్ధిచెప్పేలా ప్రజాతీర్పు ఉండబోతుంది
15-05-2024 06:01 PM
తాడేపల్లి: ఎన్నికల క్షేత్రంలో అపూర్వమైన తీర్పు వచ్చే సమయ, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అఖండ విజయం సాధించే సందర్భం, వైయస్ జగన్మోహన్రెడ్డి మరోమారు ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహి
సీఎం వైయస్ జగన్కు వేదపండితుల ఆశీర్వచనం
15-05-2024 05:39 PM
తాడేపల్లి: 41 రోజులుగా 45 మంది వేద పండితులతో తాడేపల్లిలో నిర్వహించిన శ్రీ మహా రుద్ర నహిత రాజశ్యామల సహస్ర చండీయాగం పూర్తయింది.
బస్సు ప్రమాద ఘటనపై సీఎం దిగ్భ్రాంతి
15-05-2024 12:11 PM
తాడేపల్లి: పల్నాడు జిల్లా చిలకలూరిపేట వద్ద బస్సు ప్రమాదంలో ఆరుగురు మరణించిన ఘటనపై వైయస్ఆర్ సీపీ అధ్యక్షులు, ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు.
డీజీపీకి హోంమంత్రి తానేటి వనిత ఫోన్
15-05-2024 11:21 AM
తాడేపల్లి: పోలింగ్ వేళ, మరుసటి రోజు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో జరిగిన హింసాత్మక ఘటనలపై రాష్ట్ర హోంశాఖ మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు.
జూన్ 4న పేదల ప్రభుత్వం ఏర్పాటవుతుంది
15-05-2024 11:15 AM
విశాఖపట్నం: టీడీపీ ఎన్ని కుయుక్తులు చేసినా ప్రజలు వైయస్ జగన్ని పెద్ద ఎత్తున ఆశీర్వదించారని, రాష్ట్ర వ్యాప్తంగా ఫ్యాను గాలి బ్రహ్మాండంగా వీచిందని మంత్రి బొత్స సత్యనారాయణ అన్
14-05-2024
కొత్తగణేషునిపాడులో టీడీపీ దాడులపై చర్యలు తీసుకోవాలి
14-05-2024 05:27 PM
సచివాలయం: పల్నాడు జిల్లా కొత్తగణేషునిపాడులో టీడీపీ నేతల దాష్టీకంపై వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేసింది.
సునామీలా తరలివచ్చిన ప్రతిఒక్కరికీ పేరుపేరునా కృతజ్ఞతలు
14-05-2024 04:43 PM
తాడేపల్లి: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి ఆసక్తికర ట్వీట్ చేశారు.
కొత్తగణేషునిపాడులో రెచ్చిపోయిన టీడీపీ గూండాలు
14-05-2024 04:18 PM
పల్నాడు: పల్నాడు జిల్లా కొత్తగణేషునిపాడులో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. టీడీపీ గూండాలు మరోసారి రెచ్చిపోయారు.
టీడీపీతో పోలీసులు కుమ్మక్కయ్యారా?
14-05-2024 01:50 PM
సత్తెనపల్లి: పల్నాడులో టీడీపీ నేతలు బీభత్సం సృష్టించారని, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలపై దాడులకు తెగబడ్డారని, వారిని అడ్డుకోవడంలో పల్నాడులో పోలీస్ యంత్రాంగం విఫలమైందని మంత్రి,
కొందరు పోలీసులు టీడీపీ కార్యకర్తల్లా పనిచేశారు
14-05-2024 12:22 PM
నరసరావుపేట: ఓటమి భయంతో టీడీపీ నేతలు దాడులకు పాల్పడ్డారని, ముందస్తు ప్లాన్ ప్రకారమే పల్నాడులో టీడీపీ అరాచకాలకు తెగబడిందని వైయస్ఆర్ సీపీ ఎంపీ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్
13-05-2024
ప్రభుత్వ సానుకూలత ఉప్పెనలా కనిపిస్తోంది
13-05-2024 08:48 PM
తాడేపల్లి: సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి పేద వర్గాల కోసం అహర్నిశలు కృషి చేశారని..
టీడీపీ గూండాలపై చర్యలు తీసుకోవాలి
13-05-2024 07:29 PM
టీడీపీ గూండాల అరాచకంపై జోగి రమేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ గూండాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
మంచి నాయకుడ్ని ఎన్నుకునేలా పోలింగ్ జరుగుతోంది
13-05-2024 04:42 PM
టిడిపి కి ఓటమి భయం పట్టుకుంది.ఎలాగూ ఓడిపోతామని తెలిసిపోవడంతో కొత్త డ్రామాలకు తెరలేపారు
చాలా శాడిజంగా దుర్భాషలాడాడు
13-05-2024 04:37 PM
టిడిపి - జనసేన వాళ్లు ఎక్కడెక్కడి నుండో వాళ్ల మనుషులను పిలిపించి వైయస్ఆర్సీపీ ఎమ్మెల్యేలపై దాడులు చేయిస్తున్నారని అన్నాబత్తుని శివకుమార్ పేర్కొన్నారు.
నైరాశ్యంతో టీడీపీ రెచ్చగొట్టే ప్రయత్నాలు
13-05-2024 02:08 PM
ఓటమి భయంతో టీడీపీ దాడులకు దిగుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైయస్ఆర్సీపీ శ్రేణులు వీటిని పట్టించుకోకుండా సంయమనంతో, శాంతియుతంగా వ్యవహరించి పెద్ద ఎత్తున పోలింగ్ జరిగేందుకు సహకరించాలని..
ఎన్నికల అధికారులు నిష్పక్షపాతంగా వ్యవహరించాలి
13-05-2024 01:47 PM
రెండు సార్లు సస్పెండ్ అయిన అడిషనల్ డిజి అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటూ అధికారి ఏబి వెంకటేశ్వరరావు,రిటైర్డ్ డిజి ఆర్ పి ఠాగూర్ మరికొందరు రిటైర్డ్ పోలీసు అధికారులతో కలసి మంగళగిరి తెలుగుదేశం పార్టీ...
Pages
1
2
3
4
5
6
7
8
9
…
next ›
last »
Load More