టాప్ స్టోరీస్

29-05-2024

29-05-2024 03:16 PM
పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు విషయంలో ఇచ్చిన మెమో భారత ఎన్నికల కమిషన్ నిబంధనల కు విరుద్ధం అని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. అటెస్టింగ్ అధికారుల స్పెసిమెన్ సంతకాల సేకరణ ఈసీఐ నిబంధనలకు విరుద్ధం.
29-05-2024 02:23 PM
ఎన్నికల కమిషన్ రూల్స్ ప్రకారం కౌంటింగ్ సమయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి అని తెలిపారు. కౌంటింగ్ జరిగేటప్పుడు అత్యంత అప్రమత్తంగా ఉండాలి.. అవతల పార్టీ వాళ్ళ ఆటలు సాగనివ్వకుండా జాగ్రత్తగా ఉండాలి అని...
29-05-2024 11:57 AM
గత ఐదేళ్లు అందించిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అదే విధంగా ముందుకు సాగాలని ప్రజలు కోరుకుంటున్నారు. మా నమ్మకం ఎన్నికల్లో వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అత్యధిక స్థానాల్లో విజయం సాధిస్తుందని విశ్వాసం...

28-05-2024

28-05-2024 10:35 PM
ఈసి ఇటీవల వ్యవహరిస్తున్నతీరు, అధికారయంత్రాంగం పై అనుమానాలు ఉన్ననేపధ్యంలో అందరూ ప్రజాస్వామ్యయుతంగా కౌంటింగ్ జరిగేలా వ్యవహరించాల‌ని దిశానిర్దేశం చేశారు.  
28-05-2024 06:39 PM
ఎన్నికల కమీషన్ ఆఫ్ ఇండియా చెప్పని నిబంధనలు ఇక్కడ ఎలా అమలు చేస్తారు. ఈ ఆదేశాలపై రాష్ట్ర‌ ఎన్నికల కమీషన్ పునరాలోచించాల‌ని కోరారు.
28-05-2024 01:33 PM
ఎన్నికల సమయంలో జరుగుతున్న సంఘటనలను బట్టి మేం మాట్లాడాల్సి వచ్చిందని చెప్పారు. ఎన్నికల సమయంలో టీడీపీ నేతల అరాచక వీడియోలు ఎందుకు బయటకు రావడం లేదని ఆయన ప్రశ్నించారు. ఈసీ కక్షసాధింపు ధోరణిలో వెళ్లాల్సిన...
28-05-2024 12:42 PM
ప్రత్యేక గైడ్ లైన్స్ పై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నామ‌న్నారు.  ఏ రాష్ట్రంలో లేనటువంటి వెసులుబాటు ఈ రాష్ట్రంలో ఎందుకు ఇచ్చార‌ని ఆయ‌న ప్ర‌శ్నించారు. కేంద్ర ఎన్నికల సంఘంలో లేని సడలింపులు ఏపీలో ఎందుకు...
28-05-2024 12:07 PM
ఎన్నికల ప్రక్రియకు వైయ‌స్ఆర్‌సీపీఎక్కడ విఘాతం కలిగించలేద‌న్నారు. టీడీపీ దొంగ ఓట్లు వేస్తున్నారనే ఉద్దేశంతో వైయ‌స్ఆర్‌సీపీ అడ్డుకొనే ప్రయత్నం చేసింద‌న్నారు. మా నాయకుడు గెలిచే సీట్లతో పాటుగా.....
28-05-2024 11:55 AM
ఈవీఎం డ్యామేజ్ కేసులో జూన్ 6 వరకు పిన్నెల్లిపై చర్యలు తీసుకోవద్దని 23న హైకోర్టు ఆదేశించింది. హైకోర్టు తీర్పు తర్వాతే అదే రోజు పిన్నెల్లిపై పోలీసులు మరో మూడు కేసులు నమోదు చేశారు. ఇందులో రెండు...
28-05-2024 11:05 AM
వైయ‌స్‌ జగన్‌కు ఎన్టీఆర్‌ ఆశీస్సులు ఉన్నాయి. జూన్‌ 4 తర్వాత  వైయ‌స్ జగన్‌ సీఎంగా ప్రమాణం చేస్తారు. ఏపీలో మళ్లీ మంచి పరిపాలన వస్తుంద‌న్నారు.    

26-05-2024

26-05-2024 05:57 PM
అసలు ముద్దాయిని వదిలేసి తప్పుచేయని వారిపై కేసులు పెడుతున్నారు. హింస జరిగిన తర్వాత కూడా పోలీసులు సరిగా స్పందించలేదు. హింస జరుగుతోందని తెలిసినా పోలీసులు పట్టించుకోలేదు. ఆదివారం పేర్ని నాని మీడియాతో...
26-05-2024 05:40 PM
నెల్లూరు: మాచ‌ర్ల ఘ‌ట‌న వీడియో ఎలా బ‌య‌టికి వ‌చ్చిందో చెప్ప‌లేని దుస్థితిలో ఎన్నిక‌ల క‌మిష‌న్ ఉంద‌ని వ్య‌వ‌సాయ శాఖ మంత్రి కాకాణి గోవ‌ర్ధ‌న్‌రెడ్డి అన్నారు.

25-05-2024

25-05-2024 10:14 PM
రాష్ట్రంలో హింస‌కు పాల్ప‌డుతూ, రెచ్చ‌గొడుతున్న టీడీపీ, జ‌న‌సేన, బీజేపీ నేత‌ల‌పై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఫిర్యాదులో పేర్కొన్నారు.
25-05-2024 10:04 PM
నాపై టీడీపీ నేతలు ఎన్ని ఆరోపణలు చేసినా నేను తిరిగి ఒక్క మాట కూడా అనలేద‌న్నారు. 
25-05-2024 12:06 PM
తాడేప‌ల్లి: చంద్రబాబు, పవన్‌లకు మరో పది రోజులే కలలు కనే అవకాశం ఉందని, పెత్తందారులకు అధికారం వస్తే ప్రమాదమని గ్రహించే ఓటింగ్‌ శాతం పెరిగిందని, మహిళలు ఏకంగా 89 శాతం మంది పాల్గొనడం సీ

24-05-2024

24-05-2024 08:34 PM
ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో ఇంతకుముందెన్నడూ లేని విచిత్రమైన పరిస్థితులను చూస్తున్నాం. నేను రాజకీయాల్లోకొచ్చాక చాలా ఎన్నికలు చూశాను.
24-05-2024 04:45 PM
నెల్లూరు: రేవ్‌ పార్టీ అంశంలో టీడీపీ నేత సోమిరెడ్డి చంద్ర‌మోహ‌న్‌రెడ్డి అసత్య ప్రచారం చేస్తున్నాడని వ్య‌వ‌సాయ శాఖ మంత్రి కాకాణి గోవ‌ర్ధ‌న్‌రెడ్డి మండిపడ్డారు.
24-05-2024 11:10 AM
నెల్లూరు: చంద్ర‌బాబు ప‌రిస్థితిని చూస్తే జాలేస్తోంద‌ని వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్య‌స‌భ స‌భ్యులు, నెల్లూరు ఎంపీ అభ్య‌ర్థి విజ‌య‌సాయిరెడ్డి అన్నారు.
24-05-2024 11:02 AM
స‌చివాల‌యం: పోలింగ్‌, ఆ త‌రువాతి రోజు ఎవరైతే చట్టవ్యతిరేక చర్యలకు పాల్పడ్డారో వారిపై కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నిక‌ల క‌మిష‌న్‌ను

23-05-2024

23-05-2024 03:06 PM
తాడేప‌ల్లి: మాచర్లలో టీడీపీ గూండాలే దాడులు చేశారని, అమాయక ఓటర్లపై దాడులకు తెగబడ్డారని వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి అన్నారు.
23-05-2024 02:48 PM
నరసరావుపేట: పోలింగ్‌ రోజు 9 చోట్ల ఈవీఎంలు ధ్వంసం అయ్యాయని చెబుతున్న ఈసీ.. ఆ వీడియోలను ఎందుకు బయటపెట్టలేదు..?
23-05-2024 11:35 AM
సత్తెనపల్లి: ఎన్నిక‌ల క‌మిష‌న్ రిలీజ్ చేయాల్సిన వీడియో..

22-05-2024

22-05-2024 08:23 PM
గుర‌జాల‌: అక్ర‌మ కేసుల‌తో భ‌య‌పెట్టి మాచ‌ర్ల‌లో పిన్నెల్లి రామ‌కృష్ణారెడ్డి గెలుపును ఎవ‌రూ ఆప‌లేర‌ని, ఈవీఎంల ధ్వంసాల‌పై వీడియోల‌న్నీ ఎన్నిక‌ల క‌మిష‌న్ బ‌య‌ట పెట్టాల‌ని వైయ‌స్ఆర్ సీ
22-05-2024 10:48 AM
విజయవాడ: రానున్న ఎన్నికల ఫలితాల్లో వైయ‌స్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ 175కి 175 చోట్ల ఘన విజయం సాధిస్తుంద‌ని, జూన్‌ 9న వైయ‌స్ఆర్ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి విశాఖ

21-05-2024

21-05-2024 08:00 PM
సచివాలయం: డబ్బుతో ఓట్లు కొనుగోలు చేసిన టీడీపీ అభ్యర్థిపై చర్యలు తీసుకోవాలని వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నిక‌ల క‌మిష‌న్‌కు ఫిర్యాదు చేసింది.
21-05-2024 06:48 PM
పల్నాడు: మాచర్ల టీడీపీ అభ్యర్థి బ్రహ్మారెడ్డిపై వైయస్‌ఆర్‌ సీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. జూలకంటి బ్రహ్మారెడ్డిది మర్డర్లు చేసే చరిత్ర..
21-05-2024 06:40 PM
తాడేప‌ల్లి: టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ఎక్కడకి వెళ్ళాడు.. ఏమైపోయాడు..
21-05-2024 06:11 PM
విజయవాడ: ‘నాపై రెండు సార్లు ఓడిపోయిన సోమిరెడ్డి, మూడోసారి కూడా ఓడిపోబోతున్నాడని తెలిసి, అక్కసుతో నాపై దుష్ప్రచారం చేస్తున్నాడు, రేవ్‌ పార్టీలు, రేప్‌ పార్టీలకు వెళ్లే అలవాటు టీడీపీ

20-05-2024

20-05-2024 05:49 PM
మంగళగిరి: పోలింగ్, ఆ తరువాతి రోజు రాష్ట్రంలో జరిగిన అల్లర్లపై సమగ్ర విచారణ జరగాలని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ ప్రతినిధుల బృందం సిట్‌ చీఫ్‌ వినీత్‌ బ్రిజ్‌లాల్‌ను కోరింది.
20-05-2024 12:45 PM
తిరుపతి: నారాలోకేష్ లాంటి మూర్ఖులు బుద్ధి తక్కువ మాటలు మాట్లాడుతున్నారని, అందుకే ఆయనను పప్పు లోకేష్ అంటారన్నారని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మండిపడ్డారు.
20-05-2024 11:07 AM
స‌చివాల‌యం: పోలింగ్, ఆ త‌రువాతి రోజు రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ పలు ప్రాంతాలలో హింసకు, దౌర్జన్యాలకు పాల్పడిన దృష్ట్యా కౌంటింగ్ కేంద్రాల వద్ద పకడ్బందీ భద్ర‌తా చర్యలు చేపట్టాలని వై
20-05-2024 10:57 AM
స‌త్తెన‌ప‌ల్లి: రాష్ట్రంలో జరిగిన ఎన్నికల ప్రక్రియలో పలుచోట్ల పోలింగ్‌ బూత్‌లను కైవసం చేసుకుని ఈవీఎంలను పగులకొట్టాలనే ఉద్దేశంలో దాడులు కూడా జరిగాయ‌ని, ముఖ్యంగా పలనాడు, అనంతపురంతో ప

18-05-2024

18-05-2024 07:24 PM
సీఎం వైయ‌స్‌ జగన్‌ లండన్‌లో అడుగుపెట్టిన సందర్భంలో అక్కడ ఆయన అభిమానులు ఘన స్వాగతం పలికారు.  సీఎం వైయ‌స్‌ జగన్‌ విమానం దిగుతున్న క్రమంలో జై జగన్‌ అంటూ నినాదాలు చేశారు. అనంతరం సీఎం వైయ‌స్ జగన్‌తో...
18-05-2024 02:21 PM
కృష్ణా: ఓట‌మి భ‌యంతోనే చంద్ర‌బాబు నాయుడు దాడులు చేయిస్తున్నాడని, టీడీపీకి ఓటు వేయ‌లేద‌న్న అక్క‌సుతో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల‌పై దాడుల‌కు తెగ‌బ‌డుతున్నాడ‌ని గృహ నిర్మాణ శాఖ మంత
18-05-2024 10:43 AM
విశాఖ‌ప‌ట్నం: పెత్తందార్లంతా కలిసి పేదవర్గాలైన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల మీద ఇష్టానుసారంగా దాడులకు పాల్పడి గాయాలకు గురిచేసి రక్తాన్ని పారిస్తున్నారని, రాజకీయాల్లో ముందెన్నడూ లే

17-05-2024

17-05-2024 07:36 PM
తాడేప‌ల్లి: ఆంధ్రప్రదేశ్‌ చరిత్రలో ముందెన్నడూ ఎరుగని రీతిలో ఈసారి సార్వత్రిక ఎన్నికల్లో దాడులు, అల్లర్లు జరిగాయ‌ని, ఇంకా జరుగుతూనే ఉన్నాయని, ఇందుకు కారణాల్ని పరిశీలిస్తే..
17-05-2024 07:23 PM
విశాఖ‌ప‌ట్నం: విశాఖలో కుటుంబంపై దాడికి, రాజకీయాలకు సంబంధం లేదని విద్యాశాఖ మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ స్ప‌ష్టం చేశారు.
17-05-2024 07:03 PM
సచివాలయం: గుంటూరు రేంజ్ ఐజీ త్రిపాఠిని బ‌దిలీ చేయాల‌ని, అనంతపురం ఏఎస్పీ రామకృష్ణను వెంట‌నే సస్పెండ్ చేయాలని కోరుతూ వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత‌లు ఎన్నిక‌ల క‌మిష‌న్‌కు ఫిర్యాదు చ
17-05-2024 06:55 PM
తాడేప‌ల్లి: పెత్తందార్లు- పేదలకు మ‌ధ్య జరిగిన ఎన్నికల యుద్ధంలో అంతిమ విజయం పేద‌ల‌దే అని, పేదలవైపు ఉన్న వైయస్ఆర్ సీపీకి ప్రజలు అఖండ విజయం చేకూర్చబోతున్నారని వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్
17-05-2024 03:32 PM
తాడేపల్లి: ఎన్నికల్లో విజయంపై వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఫుల్‌ కాన్ఫిడెన్స్‌తో ఉందని, గతం కంటే ఈ ఎన్నికల్లో ఎక్కువ స్థానాలు గెలుస్తామని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యద
17-05-2024 11:32 AM
విజ‌య‌వాడ‌: దేశంలో ఎక్కడా లేని విధంగా ఎన్నికల్లో సీఎం వైయ‌స్ జ‌గ‌న్ నూతన ట్రెండ్‌ను తీసుకొచ్చారని, వైయ‌స్ఆర్ సీపీ మేనిఫెస్టోలో చెప్పినట్లు ఈ ఐదేళ్లలో మేలు జరిగితేనే ఓటేయండి అని ధైర

16-05-2024

16-05-2024 06:21 PM
విజ‌య‌వాడ‌: పోలింగ్ రోజు, పోలింగ్ తర్వాత వైయ‌స్ఆర్ సీపీపై టీడీపీ చేసిన దాడులపై వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత‌ల బృందం గ‌వ‌ర్న‌ర్‌కు ఫిర్యాదు చేసింది.
16-05-2024 01:11 PM
విజయవాడ: ఐప్యాక్‌ ప్రతినిధులతో ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ భేటీ అయ్యారు. బెంజ్‌ సర్కిల్‌లోని ఐప్యాక్‌ కార్యాలయానికి వెళ్లిన సీఎం వైయస్‌ జగన్‌.. వారితో కాసేపు ముచ్చటించారు.
16-05-2024 10:39 AM
తాడేపల్లి: ఎక్కడైతే పోలీస్‌ అధికారులను మార్చారో అక్కడే హింస జరిగిందని, ఎన్నికల కమిషన్‌ నిష్పక్షపాతంగా వ్యవహరించిందని ఎలా నమ్మాలి?

15-05-2024

15-05-2024 06:01 PM
తాడేప‌ల్లి: ఎన్నికల క్షేత్రంలో అపూర్వమైన తీర్పు వచ్చే సమయ, వైయ‌స్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అఖండ విజయం సాధించే సందర్భం,  వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి మరోమారు ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహి
15-05-2024 05:39 PM
తాడేపల్లి: 41 రోజులుగా 45 మంది వేద పండితులతో తాడేప‌ల్లిలో నిర్వహించిన శ్రీ మహా రుద్ర నహిత రాజశ్యామల సహస్ర చండీయాగం పూర్తయింది.
15-05-2024 12:11 PM
తాడేప‌ల్లి: పల్నాడు జిల్లా చిలకలూరిపేట వద్ద బస్సు ప్రమాదంలో ఆరుగురు మరణించిన ఘటనపై వైయ‌స్ఆర్ సీపీ అధ్య‌క్షులు, ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహ‌న్‌రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు.
15-05-2024 11:21 AM
తాడేప‌ల్లి: పోలింగ్ వేళ‌, మ‌రుస‌టి రోజు రాష్ట్రంలోని ప‌లు ప్రాంతాల్లో జ‌రిగిన హింసాత్మ‌క ఘ‌ట‌న‌ల‌పై రాష్ట్ర హోంశాఖ మంత్రి ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.
15-05-2024 11:15 AM
విశాఖ‌ప‌ట్నం: టీడీపీ ఎన్ని కుయుక్తులు చేసినా ప్రజలు వైయ‌స్‌ జగన్‌ని పెద్ద ఎత్తున ఆశీర్వదించారని, రాష్ట్ర వ్యాప్తంగా ఫ్యాను గాలి బ్రహ్మాండంగా వీచిందని మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ అన్

14-05-2024

14-05-2024 05:27 PM
స‌చివాల‌యం: ప‌ల్నాడు జిల్లా కొత్త‌గ‌ణేషునిపాడులో టీడీపీ నేత‌ల దాష్టీకంపై వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నిక‌ల క‌మిష‌న్‌కు ఫిర్యాదు చేసింది.
14-05-2024 04:43 PM
తాడేప‌ల్లి: వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షులు, ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి ఆస‌క్తిక‌ర ట్వీట్ చేశారు.
14-05-2024 04:18 PM
పల్నాడు: పల్నాడు జిల్లా కొత్తగణేషునిపాడులో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. టీడీపీ గూండాలు మరోసారి రెచ్చిపోయారు.
14-05-2024 01:50 PM
స‌త్తెన‌ప‌ల్లి: పల్నాడులో టీడీపీ నేతలు బీభత్సం సృష్టించారని, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలపై దాడులకు తెగబడ్డారని, వారిని అడ్డుకోవడంలో పల్నాడులో పోలీస్‌ యంత్రాంగం విఫలమైందని మంత్రి,
14-05-2024 12:22 PM
నరసరావుపేట: ఓట‌మి భ‌యంతో టీడీపీ నేత‌లు దాడుల‌కు పాల్ప‌డ్డార‌ని, ముంద‌స్తు ప్లాన్ ప్ర‌కార‌మే పల్నాడులో టీడీపీ అరాచకాలకు తెగబడిందని వైయ‌స్ఆర్‌ సీపీ ఎంపీ అభ్యర్థి అనిల్ కుమార్‌ యాదవ్‌

13-05-2024

13-05-2024 08:48 PM
తాడేపల్లి: సీఎం వైయ‌స్‌ జగన్ మోహ‌న్ రెడ్డి పేద వర్గాల కోసం అహర్నిశలు కృషి చేశారని..
13-05-2024 07:29 PM
టీడీపీ గూండాల అరాచకంపై జోగి రమేష్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ గూండాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.
13-05-2024 04:42 PM
టిడిపి కి ఓటమి భయం పట్టుకుంది.ఎలాగూ ఓడిపోతామని తెలిసిపోవడంతో కొత్త డ్రామాలకు తెరలేపారు
13-05-2024 04:37 PM
టిడిపి - జ‌న‌సేన వాళ్లు ఎక్క‌డెక్క‌డి నుండో వాళ్ల మ‌నుషుల‌ను పిలిపించి వైయ‌స్ఆర్‌సీపీ ఎమ్మెల్యేల‌పై దాడులు చేయిస్తున్నార‌ని అన్నాబ‌త్తుని శివ‌కుమార్ పేర్కొన్నారు.
13-05-2024 02:08 PM
ఓటమి భయంతో టీడీపీ దాడులకు దిగుతోందని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. వైయ‌స్ఆర్‌సీపీ శ్రేణులు వీటిని పట్టించుకోకుండా సంయమనంతో, శాంతియుతంగా వ్యవహరించి పెద్ద ఎత్తున పోలింగ్ జరిగేందుకు సహకరించాలని..
13-05-2024 01:47 PM
రెండు సార్లు సస్పెండ్ అయిన అడిషనల్ డిజి  అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటూ అధికారి ఏబి వెంకటేశ్వరరావు,రిటైర్డ్ డిజి ఆర్ పి ఠాగూర్ మరికొందరు రిటైర్డ్ పోలీసు అధికారులతో కలసి మంగళగిరి తెలుగుదేశం పార్టీ...

Pages

Back to Top