Skip to main content
Menu
హోమ్
వార్తలు
తాజా వార్తలు
నవరత్నాలు
ప్రత్యేక కథనాలు
డొంక తిరుగుడు
నాయకత్వం
నాయకులు
ప్రధాన కార్యదర్శులు
ఎమ్మెల్యేలు
ఎమ్మెల్సీలు
లోక్ సభ ఎంపీలు
రాజ్యసభ ఎంపీలు
జిల్లా అధ్యక్షులు
రీజినల్ కో ఆర్డినేటర్లు
పత్రికా ప్రకటనలు
ఫోటోలు
వీడియోలు
నవరత్నాలు
డౌన్ లోడ్స్
ప్రచార గీతాలు
ఫోటోలు
ఆడియో
పుస్తకాలు
ఫ్లాగ్స్
బ్యానర్లు
Form - General Election 2024
Form C2 – General Election 2024
Form C7 – General Election 2024
లైవ్ టి.వి
వైయస్ఆర్-పథకాలు
మేనిఫెస్టో - 2024
Donate
English
View
Download
చంద్రబాబు, ఈనాడుపై ఈసీకి ఫిర్యాదు
జూన్4న విశాఖలో మీ బిడ్డ ప్రమాణ స్వీకారం
చంద్రబాబు ప్రజలకు క్షమాపణ చెప్పాలి
ఎన్నికల సంఘం సంక్షేమ పథకాలు నిలిపివేయడం సరికాదు
ఎన్నికల సంఘం తీరు అనుమానస్పదంగా ఉంది
ఎన్డీఏ కూటమికి ఓటేస్తే ముస్లింలు కోరి పతనం తెచ్చుకున్నట్టే..!
కూటమి పసలేని ఆరోపణలకు ఈసీ వత్తాసా?!
ఎన్నికల కమిషన్ ఏకపక్షం వ్యవహరిస్తుంది
పేదలకు పథకాలు అందడం టీడీపీకి ఇష్టం లేదు
ఓటు అనే అస్త్రంతో బాబుకు గట్టిగా బుద్ధి చెప్పాలి
You are here
హోం
» టాప్ స్టోరీస్
టాప్ స్టోరీస్
07-05-2024
చంద్రబాబు, ఈనాడుపై ఈసీకి ఫిర్యాదు
07-05-2024 09:39 PM
చంద్రబాబు ఈనెల 6 వతేదీన అనకాపల్లి,పాణ్యం నియోజకవర్గాలలో బహరంగసభలలో ప్రసంగిస్తూ సీఎం వైయస్ జగన్ పై వ్యక్తిగత అనుచితవ్యాఖ్యలు చేశారు.
ఎన్నికల సంఘం సంక్షేమ పథకాలు నిలిపివేయడం సరికాదు
07-05-2024 07:35 PM
ఇన్ పుట్ సబ్సిడి రైతులకు అవసరానికి ఆసరాగా ఉంటుంది.విద్యాదీవెన సైతం విద్యార్దులకు అవసరం.
ఎన్నికల సంఘం తీరు అనుమానస్పదంగా ఉంది
07-05-2024 07:27 PM
ఈ బీసీ నేస్తం,ఆసరా డబ్బులను ఇవ్వకుండా చంద్రబాబు అడ్డుకున్నారు.
ఎన్డీఏ కూటమికి ఓటేస్తే ముస్లింలు కోరి పతనం తెచ్చుకున్నట్టే..!
07-05-2024 07:21 PM
నరేంద్రమోదీ ప్రధానిగా ఉండి, ఉత్తరప్రదేశ్, ఝార్ఖండ్, బీహార్లలోని మైనార్టీలపై ఏ విధంగా దాడి చేశారో ప్రపంచం మొత్తం చూసింది. మైనార్టీల ఆస్తుల్ని ధ్వంసం చేయడం, వారిపై మరణకాండ సృష్టించడమే ప్రధాన ధ్యేయంగా
కూటమి పసలేని ఆరోపణలకు ఈసీ వత్తాసా?!
07-05-2024 07:08 PM
విశాఖపట్నం: టీడీపీ కూటమి పసలేని ఆరోపణలకు ఈసీ వత్తాసా? అని మంత్రి బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. వారి చర్యలతో పేదల కడుపుకొట్టే నిర్ణయాలా? అని ప్రశ్నించారు.
ఎన్నికల కమిషన్ ఏకపక్షం వ్యవహరిస్తుంది
07-05-2024 05:33 PM
విద్యాదీవెన,చేయూత,ఇన్ పుట్ సబ్సీడిలు ఈ రోజు తీసుకొచ్చిన పధకాలు కాదు...అయినా కూడా ఎన్నికల కోడ్ పేరుతొ కావాలని ఆపేసారు.
పేదలకు పథకాలు అందడం టీడీపీకి ఇష్టం లేదు
07-05-2024 05:24 PM
నేడు చంద్రబాబు వంగవీటి రాధాను ఒక పక్క, పవన్ కళ్యాణ్ ను మరో పక్కన పెట్టుకొని కాపులను మోసం చేస్తున్నారు. ఎన్నికలప్పుడే చంద్రబాబుకు కాపులతో పాటే మిగతా కులాలు గుర్తుకు వస్తాయి. సెంట్ భూమి ఇవ్వని...
ఎన్నికల కమిషన్ విశ్వసనీయతపై ప్రజలకు అనుమానం
07-05-2024 04:51 PM
ఒక పార్టీ అధ్యక్షురాలు లేఖ రాస్తే అధికారులను బదిలీ చేస్తారు. ఇంకొపార్టీ అధ్యక్షుడు లేఖ రాస్తే పేదలకు ఇవ్వాల్సిన నిధులను ఆపేస్తారు. ఎన్నికల కమిషన్ ఎవరి కోసం పనిచేస్తున్నట్లు..? అకాల వర్షాలకు...
ధనవంతులకు కొమ్ము కాసే వ్యక్తి చంద్రబాబు
07-05-2024 11:57 AM
ఐదేళ్లూ రైతు భరోసా ఇచ్చాం. అలానే ఈ ప్రాంతానికి వంశధార తెచ్చాం. అలానే గొట్టా దగ్గర ఎత్తిపోతల పథకం పూర్తయితే సతివాడకు మండు వేసవిలో వంశధార అందిస్తాం. ఇవాళ మీ కళ్లెదురుగా అభివృద్ధి ఉంది. ...
చంద్రబాబు స్క్రిప్ట్ మొత్తం ప్రధాని నరేంద్ర మోదీ చదివారు
07-05-2024 11:17 AM
అమరావతి పేరుతో చంద్రబాబు భూములు లాక్కున్నారు. పేదలు ఎవరూ వీరి తప్పుడు ప్రచారన్ని నమ్మద్దు. పింఛన్లను అడ్డుకొని లబ్ధిదారుల మరణానికి కారణం అయ్యారు. కూటమిలో చేరిన తరువాత బీజేపీ తీరులో మార్పు వచ్చింది....
06-05-2024
తెలుగు బాష గురించి కూటమి నేతలు మాట్లాడటం బాధాకరం
06-05-2024 09:00 PM
విద్యా వ్యవస్థలో ఎన్నో సంస్కరణలు తీసుకువచ్చిన నాయకుడు వైయస్ జగన్. పేదపిల్లలను ప్రపంచస్దాయి విద్యార్దులుగా తీర్చిదిద్దుతున్న ఘనత వైయస్ జగన్ గారిదే.
జగనన్న చేదోడు పథకంపై ఎల్లో బ్యాచ్ విషప్రచారం
06-05-2024 08:55 PM
బీసీలంటే బ్యాక్ వర్డ్ క్లాస్ కాదని బ్యాక్ బోన్ క్లాస్ అని ఎప్పుడూ చెప్పే వైయస్ జగన్.. వారికోసమే ఈ పథకం అమలు చేస్తున్నారు. చేదోడు పథకం గురించి తప్పడు వార్తలు రాస్తున్నారు
పురందేశ్వరి.. కావాలని సోము వీర్రాజును పక్కకు పెట్టారు
06-05-2024 06:21 PM
‘ఏమాటకామాట! బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా సోము వీర్రాజు పార్టీ నిర్మాణానికి ఎంతో శ్రమించారు. పురంధేశ్వరి కావాలని ఆయనను పూర్తిగా పక్కకు పెట్టారు. బహుశా కాపు అయినందువల్లో ఏమో వీర్రాజు మాటకు కనీస విలువ...
వైయస్ జగన్ పదిమందికి అన్నం పెట్టే వ్యక్తి
06-05-2024 05:55 PM
ఈ రోజు చంద్రబాబు దగ్గరనుంచి టీడీపీ నేతలు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు. చంద్రబాబు అసెంబ్లీ లో లేరని టీడీపీ సభ్యులు గజిని లుగా వ్యవహరిస్తున్నారు. చంద్రబాబు దోపిడీదారు...భూముల కబ్జాలకు పాల్పడ్డారు....
ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ పై కూటమి నేతలు మభ్యపెట్టే ప్రయత్నం
06-05-2024 05:34 PM
ల్యాండ్ టైటిల్ యాక్ట్ సూపర్ అని అసెంబ్లీ సాక్షిగా మీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ అనలేదా..ఆ విషయం మీకు గుర్తులేదా.లేదా ఓట్ల కోసం ప్రజలను భయపెడుతున్నారా.
ల్యాండ్ టైటిల్ యాక్ట్పై అసత్య ప్రచారం..ఈసీకి ఫిర్యాదు
06-05-2024 05:28 PM
పివి రమేష్ ట్వీట్ చేశారు. ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ బాదితుడ్ని అని..కృష్ణాజిల్లా విన్నకోట గ్రామంలో మ్యూటేషన్ చేసేందుకు అధికారులు నిరాకరించారని ట్వీట్ లో పేర్కొన్నారని చెప్పారు. ల్యాండ్ టైట్లింగ్...
చేనేత వస్త్రాలపై జీఎస్టీ తొలగిస్తామని కేంద్రంతో ప్రకటన చేయించే దమ్ముందా?
06-05-2024 05:03 PM
అలా చేస్తే.. తాను ఎన్నికల నుంచి తప్పుకోవడానికి సిద్ధంగా ఉన్నానని ఛాలెంజ్ చేశారు. అలాగే సత్యకుమార్ యాదవ కులస్తుడిగా చెప్పుకుంటున్నారని.. కానీ, నిరూపించుకోవాలని కేతిరెడ్డి సవాల్ చేశారు
ఐఏఎస్ చదువుకుని ఇంతలా దిగజారాలా పీవీ రమేష్..?
06-05-2024 03:56 PM
రమేష్ తండ్రి సుబ్బారావు మాస్టారుతో పాటు అదే గ్రామంలో ఉన్న ఇతర ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల కుటుంబాలు, స్థానికులు మొత్తం కలిసి 25 ఎకరాల భూమిని కొని చెరువును తవ్వారు. 25 మంది కలిసి 70 ఎకరాలు కొని దానిలో ఒక...
టీడీపీ సర్పంచ్ మాడ సుబ్రహ్మణ్యం వైయస్ఆర్సీపీలో చేరిక
06-05-2024 03:30 PM
రేపల్లి ఎన్నికల ప్రచారంలో కర్లపాలెం మండలం నల్లమోతువారి పాలెం టీడీపీ సర్పంచ్ మాడ సుబ్రహ్మణ్యం ముఖ్యమంత్రి వైయస్ జగన్ సమక్షంలో వైయస్ఆర్సీపీలో చేరారు. కార్యక్రమంలో బాపట్ల ఎమ్మెల్యే కోన ర...
కూటమి కొత్త కొత్త మోసాలతో వస్తోంది..జాగ్రత్త
06-05-2024 03:04 PM
ఇలాంటి అబద్ధాలతో, మోసాలతో, వ్యక్తులతో మనం యుద్ధం చేస్తున్నాం. మళ్లీ వలంటీర్లు ఇంటికే రావాలన్నా.. పేదవాడి భవిష్యత్ బాగుపడాలన్నా.. పథకాలన్నీ కొనసాగాలన్నా.. లంచాలు, వివక్ష లేని పాలన జరగాలన్నా.. మన...
జగనన్న చెప్పాడంటే...అమలు చేస్తాడంతే
06-05-2024 02:39 PM
ప్రజలకు ఏం చేయలేని టిడిపి ఓట్ల కోసం నానా తంటాలుపడుతూ అబద్ధపు హామీలతో ప్రజల్లోకి వస్తుంటే ప్రజలు నిలదీస్తున్నారన్నారు. రానున్న ఎన్నికలలో ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి ఎంపీ అభ్యర్ధి శంకర్ నారాయణను,...
వైయస్ఆర్సీపీ అభ్యర్థులను అఖండ మెజార్టీతో గెలిపించండి
06-05-2024 11:24 AM
పేదల సంక్షేమం కోసం సీఎం వైయస్ జగన్ పలు సంక్షేమ పథకాలు అమలు చేశారని భారతమ్మ చెప్పారు. పేదలు ఉన్నత చదువులు చదివితే ఆ కుటుంబాలు ఆర్థికంగా బలోపేతమవుతాయని నాడు–నేడుతో ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు...
05-05-2024
ల్యాండ్ టైటిల్ యాక్ట్ కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చింది
05-05-2024 08:37 PM
చంద్రబాబు,పవన్ కి ప్రజల గురించి మాట్లాడే హక్కు లేదు.వందల ఎకరాలు రామోజీ రావు ఫిల్మ్ సిటీ కోసం అక్రమంగా దోచుకున్నాడు.
రామోజీ..నీ రాతలకు కాలం చెల్లింది
05-05-2024 08:33 PM
అభూత కల్పనలు లేని సమస్యలు గురించి కొన్ని పాత్రల ద్వారా చెప్పిస్తూ అబద్దాలను ప్రచారం చేస్తున్నారు. లేనిది ఉన్నట్లు,ఉన్నది లేనట్లుగా తప్పుదోవ పట్టిస్తున్నారు.
టిడిపి, బిజేపి, జనసేన కూటమి మేనిఫెస్టోను ప్రజలు నమ్మడం లేదు
05-05-2024 08:25 PM
14 సిఎం గా చంద్రబాబు గొప్పగా చెప్పుకునే ఒక్కపని అయినా ఉందా అని ప్రశ్నించారు. వైయస్ జగన్ సీఎం అయ్యాక కోవిడ్ లాంటి పరిస్థితిలో కూడా పథకాలు అమలు చేస్తే చంద్రబాబు పవన్ హైద్రాబాద్ లో దాకున్నారు
చంద్రబాబు స్క్రిప్ట్ మేరకు పవన్ కళ్యాణ్ విషం చిమ్ముతున్నారు
05-05-2024 08:18 PM
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై ఎన్డీయే కూటమి చేస్తున్న వాదనల్లో ఎటువంటి నిజం లేదు.
కూటమిలో పార్ట్నర్ కాబట్టి అమిత్ షా ఏదో మాట్లాడారు
05-05-2024 05:04 PM
నాడు-నేడు కింద స్కూళ్లు, ఆసుపత్రుల రూపురేఖలు మార్చాం. వీటికి లెక్కలున్నాయి. మేం గర్వంగా చెబుతున్నాం..పారదర్శకంగా, అర్హులకు దళారులకు ప్రమేయం లేకుండా ఇచ్చాం. కొత్తగా టేకప్ చేసిన...
రేపు సీఎం వైయస్ జగన్ ఎన్నికల ప్రచార షెడ్యూల్
05-05-2024 04:21 PM
మధ్యాహ్నం 12.30 గంటలకు నరసరావుపేట పార్లమెంట్ పరిధిలోని మాచర్ల నియోజకవర్గ కేంద్రంలో ని శ్రీనివాస్ మహల్ సెంటర్ లో జరిగే సభ లో పాల్గొంటారు
04-05-2024
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై ఆందోళన వద్దు
04-05-2024 10:28 PM
పాలన సంస్కరణలు అన్నవి జీవన ప్రమాణాలు పెంచాలి. ఇవి లేకుండా మాటలు చెప్పడం ఎంత వరకూ ప్రయోజనం. నిష్ప్రయోజనంతో కూడిన మాటలు చెప్పారు చంద్రబాబు. సాధ్యతతో కూడిన మాటలే చెప్పారు జగన్ మోహన్...
2014-19 మధ్యనే ల్యాండ్ గ్రాబింగ్ జరిగింది
04-05-2024 10:22 PM
తాడేపల్లి: 2014-19 మధ్యనే ల్యాండ్ గ్రాబింగ్ జరిగిందని, సాదాబైనామా పేరుతో పేపర్ క్రియేట్ చేసి భూములు కాజేశారని వైయస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి ప
ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ పై కేంద్రాన్నిఎందుకు ప్రశ్నించరు
04-05-2024 08:52 PM
అసత్య ఆరోపణలు చేస్తున్న చంద్రబాబుకూ సవాల్ విసురుతున్నా.అమరావతి పేరు చెప్పి చంద్రబాబు భూ కుంభకోణాలకు పాల్పడ్డారు.అందుకే ప్రజలు చంద్రబాబును చెత్తబుట్టలో వేశారు.
ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ పై ప్రతిపక్షాలు విష ప్రచారం
04-05-2024 08:45 PM
రాష్ర్టంలో 6 వేల గ్రామాలలో సమగ్ర భూరీసర్వే జరిగింది.మిగిలిన గ్రామాలలో జరగాల్సి ఉంది. డిజిటలైజేషన్ పద్ధతిలో భూయజమానులకు రికార్డులు ఇచ్చారు.
చంద్రబాబు ఎగ్గొట్టిన డీఏలను వైయస్ జగన్ చెల్లించారు
04-05-2024 08:41 PM
వైయస్ జగన్ అదికారంలోకి రాగానే ఉద్యోగులకు 27 శాతం ఇంటీరియం రిలీఫ్ ఇచ్చిన విషయం మరిచిపోయావా అంటూ నిలదీశారు. నీవు మరిచిపోయినా తీసుకున్న ఉద్యోగులు మరిచిపోరు.
బాబు, పవన్, లోకేష్లపై ఈసీకి ఫిర్యాదు
04-05-2024 08:34 PM
చంద్రబాబునాయుడు ఒంగోలు,మార్కాపురంలలో జగన్ గారిపై వ్యక్తిగతంగా అనుచిత వ్యాఖ్యలు చేశారు.ఇది మోడల్ కోడ్ ఆప్ కాండక్ట్ కు విరుధ్ధం.దీనిపై చర్యలు తీసుకోవాలని కోరారు.
వైయస్ఆర్సీపీలో చేరిన టీడీపీ మాజీ ఎమ్మెల్యే ఎల్.లలిత కుమారి
04-05-2024 06:15 PM
ఎన్నికల ప్రచారంలో పలమనేరుకు వచ్చిన ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో పలమనేరు టీడీపీ మాజీ ఎమ్మెల్యే ఎల్.లలిత కుమారి, బైరెడ్డిపల్లె మండలం మాజీ ఎంపీపీ ఆర్. శ్రీనివాసులు రెడ్డి వైయ...
బాబు బానిస కూలీగా పవన్కళ్యాణ్!
04-05-2024 06:10 PM
పవన్కళ్యాణ్ ప్రసంగాల తీరును చూస్తే... తన రాజకీయ ఎదుగుదలకు ప్రజలు, కాపులు సహకరించలేదని కక్ష గట్టినట్టు కనిపిస్తోంది. వారి అన్నయ్య చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు ఆయన యువరాజ్యం అధ్యక్షుడిగా...
ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎవరి ఆస్తి ఎవరు లాక్కోగలరు?
04-05-2024 05:35 PM
ప్రభుత్వం ఒక బాధ్యత గలది. ఏదైతే లోపభూయిష్టమైన విధానాలున్నాయో వాటి ద్వారా ప్రజలు నష్టపోకూడదని, సామాన్యుడికి మేలు జరగాలని ఆలోచిస్తుంది
03-05-2024
వైయస్ జగన్ తో పెట్టుకుంటే ప్రజలు నిన్ను తొక్కి నారతీస్తారు..పవన్..!
03-05-2024 10:56 PM
– పవన్ కల్యాణ్...నువ్వు బెదిరిస్తే బెదరడానికి ఇక్కడున్నది జగన్ అనేది తెలుసుకో.
కుట్రలకు గడ్డ నిమ్మగడ్డ రమేష్.
03-05-2024 10:50 PM
గత రెండు రోజులుగా బ్యాంకుల వద్ద పండుటాకులు పడుతున్న కష్టాలు వర్ణనాతీతం
పెన్షన్ అడ్డుకున్న చంద్రబాబు కూటమికి ఓటమి తప్పదు
03-05-2024 10:45 PM
తాడేపల్లి: ఇంటికి వచ్చే పెన్షన్ అడ్డుకున్న చంద్రబాబు కూటమికి ఓటమి తప్పదని మాజీ మంత్రి రావెల కిశోర్బాబు హెచ్చరించారు.
చంద్రబాబు మొసలి కన్నీరుని ప్రజలు నమ్మరు
03-05-2024 10:39 PM
చంద్రబాబు హయాంలో ఎవరైనా చనిపోతే మాత్రమే కొత్త వారికి పెన్షన్ వచ్చేది.
చంద్రబాబుపై ఈసీకి వైయస్ఆర్సీపీ ఫిర్యాదు
03-05-2024 10:35 PM
చంద్రబాబు నాయుడు ఈనెల 2 వతేదీన రాయచోటిలో ఎన్నికల ప్రచారసభలో ముఖ్యమంత్రి వైయస్ జగన్ పై వ్యక్తిగత అనుచిత వ్యాఖ్యలు చేశారు.ఇది మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ కు విరుధ్దం.
వృద్ధుల ప్రాణాలతో ఆడుకుంటున్న నరహంతకుడు చంద్రబాబు
03-05-2024 10:29 PM
ఇవాళ రాష్ట్రంలో పింఛన్లు సకాలంలో అందక తీవ్ర వ్యయప్రయాసలతో వృద్ధులు అల్లాడిపోతున్నారు. నిన్న, ఇవాళ రాష్ట్రంలో ఐదారుగురు చనిపోయారు.
జనసేనకు భారీ షాక్
03-05-2024 04:45 PM
ముఖ్యమంత్రి వైయస్ జగన్ సమక్షంలో యస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన నరసరావుపేట కాంగ్రెస్ పార్టీ నేత మారూరి రామలింగారెడ్డి
బాబుకు ఓటు అడిగే అర్హతే లేదు
03-05-2024 02:34 PM
2014 ఎన్నికల్లో చంద్రబాబు 600 హామీలతో మేనిఫెస్టోను విడుదల చేసి, అధికారంలోకి రాగానే మేనిఫెస్టోను చెత్తబుట్టలో వేసేశారని విమర్శించారు. ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి 2019 ఎన్నికల సమయంలో ఇచ్చిన...
చంద్రబాబుకు పింఛన్దారుల ఊసురు తగులుతుంది
03-05-2024 02:32 PM
45 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్న సమయంలో బ్యాంకుల వద్దకు వెళ్లాల్సి రావడం బాధాకరమన్నారు. త్వరలోనే ఈ కాష్టాలు తొలగిపోతాయని, మళ్లీ ఇళ్ల వద్దే పింఛన్ అందిస్తామని హామీ ఇచ్చారు.
వైయస్ఆర్సీపీ ఘన విజయం ఖాయం
03-05-2024 01:23 PM
సీఎం వైయస్ జగన్ అమలు చేసిన సంక్షేమ పథకాల ప్రభావంతో రాష్ట్రంలో 175 ఎమ్మెల్యే స్థానాలు, 25 ఎంపీ స్థానాలు వైయస్ఆర్సీపీ గెలుస్తుందన్నారు.
పులివెందుల ప్రజలకు ఇద్దరిపైనా ప్రేమే
03-05-2024 01:02 PM
సీఎం వైఎస్ జగన్ తన 58 నెలల పాలనలో అన్ని వర్గాల సంక్షేమం కోసం కృష్టి చేశారు. ముఖ్యంగా మహిళలు, పిల్లల విషయంలో ఎక్కువ శ్రద్ధ కనబర్చారు. బిడ్డ కడుపులో ఉన్నప్పటి నుంచే తల్లికి పౌష్టికాహారం అందించేందుకు...
02-05-2024
కూటమి నేతలకు ఓటమే సరైన గుణపాఠం
02-05-2024 11:23 PM
చంద్రబాబు పాలనలో మహిళలకు రక్షణ లేకుండా పోయింది. జగన్ గారు మహిళల విషయంలో దిశయాప్ తీసుకువచ్చారు.మహిళలకు అత్యధిక ప్రాధాన్యం ఇచ్చారు.
వైయస్ జగన్ కోసం సిధ్దం బస్సులు ప్రారంభం
02-05-2024 11:12 PM
నాయకుడిని బట్టి ప్రజలు ఉంటారని జగన్ గారు ప్రజలకు మేలు చేస్తారు కాబట్టి వైయస్సార్ సిపికి మధ్దతు ఇచ్చే ఎన్నారైలు కూడా ప్రజలకు మేలు చేయడానికి ముందుకు వచ్చారని తెలిపారు.
సూపర్ సిక్స్ లో పెన్షన్ల హామీ మాయం...!
02-05-2024 07:53 PM
ఫోటోలే కాదు..చంద్రబాబు ఇచ్చిన హామీలు కూడా మాయమై పోతున్నాయి. – ఇంటింటికీ సూపర్ సిక్స్ పేరుతో ఊదరగొట్టారు. డబ్బా కబుర్లు చెప్పారు.
01-05-2024
సీఎం వైయస్ జగన్ ఫ్యామిలీపై షర్మిల విషం కక్కుతున్నారు
01-05-2024 09:17 PM
నిన్ననే షర్మిల ఆడియో బయటకు వచ్చింది. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీట్లు ఇవ్వని నాయకులను చేర్చుకుంటున్నారు. పాడేరులో వైయస్ఆర్సీపీ నేతను తీసుకువచ్చి సీటు ఇస్తానని చెప్పి ఆ తర్వాత ఏ కారణం చేతనో సీటు...
చంద్రబాబు మేనిఫెస్టో బోగస్..
01-05-2024 08:35 PM
బీజేపీ చంద్రబాబును నమ్మటం లేదు కాబట్టే మేనిఫెస్టో విడుదల సమయంలో బిజేపి నేతలు కనీసం దానిని పట్టుకోలేదు. పోలవరం ను చంద్రబాబు ఏటిఎం లా వాడుకున్నారని గత ఎన్నికల సందర్బంగా నరేంద్ర మోది స్వయంగా చెప్పారు.
చంద్రబాబూ నోటిని అదుపులో పెట్టుకో...!
01-05-2024 08:30 PM
వంగవీటి రంగాను హత్య చేసింది నువ్వు కాదా.పత్తికొండలో నారాయణరెడ్డి గారిని చంపించింది నీవు కాదా అని ఎమ్మెల్యే సుధాకర్బాబు హెచ్చరించారు.
రాష్ట్రంలో ముగ్గురు మూర్ఖులు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు
01-05-2024 08:19 PM
లోకేష్ నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడితే మంచిదని నాగార్జున యాదవ్ హెచ్చరించారు. ఉద్యోగాలు ఇవ్వలేని వారు నాయకుడా అని విమర్శలు చేస్తున్న చంద్రబాబు....ఇంటికో ఉద్యోగం అని చెప్పి
వైయస్ఆర్సీపీ కార్మిక పక్షపాత ప్రభుత్వం
01-05-2024 08:12 PM
- కార్మికులు ప్రమాదానికి గురైతే ఆదుకునేందుకు ప్రమాద భీమా రూ.5 లక్షలకు పెంచారు
నిజాయితీగా మాట్లాడే దమ్ము చంద్రబాబుకు లేదు
01-05-2024 06:02 PM
పాలన వికేంద్రీకరణలో భాగంగా వార్డు సచివాలయాలను ఏర్పాటు చేశాం. ఇవన్నీ ఐదేళ్లలో వచ్చినటువంటి సంస్కరణలు. చంద్రబాబు నాయుడు ప్రతి సారీ అబద్ధాలతో ప్రజల ముందుకు వస్తుంటారు.
జనసేన పార్టీ లేదు.. గుర్తింపు లేదు
01-05-2024 05:50 PM
చంద్రబాబు మేనిఫెస్టో 2014కి 2024కి తేడా ఉందా అని ప్రశ్నించారు. అదనంగా వైయస్ జగన్ మోహన్ రెడ్డి పథకాలు ఇందులో యాడ్ చేశాడని వెల్లంపల్లి తెలిపారు.
కుప్పం ప్రజలను 35 ఏళ్లుగా చంద్రబాబు మోసం చేస్తున్నారు
01-05-2024 05:06 PM
ప్రజలకు మేలు చేయాలనే తెలుగుదేశం పార్టీని ఎన్టీయార్ స్థాపించారన్నారని లక్ష్మీపార్వతి తెలిపారు. చంద్రగిరిలో చిత్తుచిత్తుగా టీడీపీ అభ్యర్థి చేతిలో చంద్రబాబు ఓడిపోయారని
వైయస్ రాజారెడ్డి రుణం తీర్చుకోలేనిది
01-05-2024 04:30 PM
ప్రభుత్వ అధికారిణిపై దౌర్జన్యానికి పాల్పడితే అప్పట్లో సీఎం వైయస్ జగన్ చట్టపరమైన చర్యలకు ఆదేశించారని తెలిపారు
Pages
1
2
3
4
5
6
7
8
9
…
next ›
last »
Load More