Skip to main content
Menu
హోమ్
వార్తలు
తాజా వార్తలు
నవరత్నాలు
ప్రత్యేక కథనాలు
డొంక తిరుగుడు
నాయకత్వం
నాయకులు
ప్రధాన కార్యదర్శులు
ఎమ్మెల్యేలు
ఎమ్మెల్సీలు
లోక్ సభ ఎంపీలు
రాజ్యసభ ఎంపీలు
జిల్లా అధ్యక్షులు
రీజినల్ కో ఆర్డినేటర్లు
పత్రికా ప్రకటనలు
ఫోటోలు
వీడియోలు
నవరత్నాలు
డౌన్ లోడ్స్
ప్రచార గీతాలు
ఫోటోలు
ఆడియో
పుస్తకాలు
ఫ్లాగ్స్
బ్యానర్లు
Form - General Election 2024
Form C2 – General Election 2024
Form C7 – General Election 2024
లైవ్ టి.వి
వైయస్ఆర్-పథకాలు
మేనిఫెస్టో - 2024
Donate
English
View
Download
మళ్లీ ఏర్పాటుకానున్న మన ప్రభుత్వం ఇదే మంచిని కొనసాగిస్తూ..
వైయస్ జగన్ మళ్లీ ముఖ్యమంత్రి కాబోతున్నారు
కౌంటింగ్ రోజు అలర్ట్గా ఉండాలి
సీఈవో మెమోపై వైయస్ఆర్ సీపీ లంచ్ మోషన్ పిటిషన్..
వైయస్ జగన్ అనే నేను..
కేంద్ర ఎన్నికల సంఘానికి వైయస్ఆర్సీపీ ఫిర్యాదు
జూన్ 9న వైయస్ జగన్ ప్రమాణ స్వీకారం.. ఎలాంటి అనుమానం వద్దు..!
జూన్ 9న సీఎం వైయస్ జగన్ ప్రమాణ స్వీకారం చేస్తారు
కౌంటింగ్ సందర్భంగా అభ్యర్దులందరూ అప్రమత్తంగా ఉండాలి
చంద్రబాబు ఎన్నికలలో అలజడులు సృష్టించారు
You are here
హోం
» వార్తలు
వార్తలు
30-05-2024
సీఈవో మెమోపై వైయస్ఆర్ సీపీ లంచ్ మోషన్ పిటిషన్..
30-05-2024 12:44 PM
ఈ మేరకు సీఈవో మెమోపై వైయస్ఆర్ సీపీ లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. లంచ్ మోషన్ పిటిషన్ అత్యవసర విచారణకు హైకోర్టు అంగీకారం తెలిపింది.
10-05-2024
రేపు సీఎం వైయస్ జగన్ ఎన్నికల ప్రచారం షెడ్యూల్
10-05-2024 09:56 PM
అనంతరం మధ్యాహ్నం 3 గంటలకు కాకినాడ పార్లమెంట్ పరిధిలో పిఠాపురం నియోజకవర్గం కేంద్రంలో ఉప్పాడ బస్ స్టాండ్ సెంటర్ లో జరిగే ప్రచార సభలో పాల్గొంటారు.
పవన్ కల్యాణ్వి కమర్షియల్ పాలిటిక్స్
10-05-2024 12:07 PM
జిల్లాలో ప్రశాంతతను దెబ్బతీస్తున్నారని మంత్రి కొట్టు సత్యనారాయణ మండిపడ్డారు. తీరు మార్చుకోకపోతే ప్రజలు ఓటుతో గట్టిగా బుద్ధి చెబుతారని హెచ్చరించారు.
09-05-2024
రేపు సీఎం వైయస్ జగన్ ఎన్నికల ప్రచారం షెడ్యూల్
09-05-2024 08:40 PM
మధ్యాహ్నం 12.30 గంటలకు చిత్తూరు పార్లమెంట్ పరిధిలోని నగరి నియోజకవర్గం లో పుత్తూరు లో కార్వేటినగరం రోడ్ కాపు వీధి సర్కిల్ లో జరిగే సభలో పాల్గొంటారు.
జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి రాహుల్ కరణం వైయస్ఆర్సీపీలో చేరిక
09-05-2024 04:52 PM
ఎన్నికల ప్రచారంలో భాగంగా కళ్యాణదుర్గం వచ్చిన వైయస్ జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో రాహుల్ కరణం వైయస్ఆర్సీపీలో చేరారు.
సీపీఐ రాష్ట్ర మైనారిటీ సెల్ అధ్యక్షుడు రసూల్ వైయస్ఆర్సీపీలో చేరిక
09-05-2024 02:58 PM
గురువారం కర్నూలు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో రసూల్ వైయస్ఆర్సీపీలో చేరారు.
08-05-2024
వైయస్ జగన్ సాబ్ కె సాత్ నూర్ భాషా కా హాత్
08-05-2024 07:30 PM
వైయస్ జగన్ అధికారం లోకి వచ్చాక మాకు గుర్తింపు వచ్చింది.రాజకీయ పరంగా కూడా బీసీ,మైనారిటీ లకు 50శాతం అవకాశాలు వచ్చాయి.
హ్యూమన్ క్యాపిటల్ కంటే.. గొప్ప అభివృద్ధి ఏముంటుంది?
08-05-2024 05:51 PM
తాడేపల్లి: నవరత్నాల సంక్షేమాన్ని పేదవాడికి పంచుతూ, వారి కనీస అవసరాలు తీర్చుతూ, వారికి విద్యను, ఆరోగ్యాన్ని, ఆర్థిక మెరుగుదలను, ఉపాధిని, భద్రతను, భవితను గత ఐదేళ్ల పరిపాలనలో సీ
07-05-2024
చంద్రబాబు ప్రజలకు క్షమాపణ చెప్పాలి
07-05-2024 07:41 PM
చంద్రబాబు,పవన్ కల్యాణ్ లు ఓటమి ఖాయం అవడంతో ప్రస్టేషన్ లో ఏం చేస్తున్నారో అర్దం కాకుండా ఉంది.
30-04-2024
మే1న సీఎం వైయస్ జగన్ ఎన్నికల ప్రచార సభల షెడ్యూల్ ఇలా..
30-04-2024 09:09 PM
అనంతరం మధ్యాహ్నం 3 గంటలకు ఏలూరు పార్లమెంట్ పరిధిలో ని ఏలూరు నగరం ఫైర్ స్టేషన్ సెంటర్ లో జరిగే ప్రచార సభలో పాల్గొంటారని వైయస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశిల రఘురామ్ తెలిపారు.
కాంగ్రెస్ నాయకులు నజీర్ అహ్మద్, ఫయాజ్ అహ్మద్ వైయస్ఆర్సీపీలో చేరిక
30-04-2024 04:44 PM
మైదుకూరు ఎన్నికల ప్రచారంలో ముఖ్యమంత్రి వైయస్ జగన్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, రాష్ట్ర ఉపాధ్యక్షుడు నజీర్ అహ్మద్, కుమారుడు ఫయాజ్ అహ్మద్ వైయస్ఆర్సీపీలో చేరారు.
29-04-2024
విశాఖ డీసీసీ ప్రెసిడెంట్ గోవిందరాజు వైయస్ఆర్సీపీలో చేరిక
29-04-2024 02:21 PM
విశాఖ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి జీవీవీఎస్ కమలాకర రావు, పెందుర్తికి చెందిన ఎన్ ప్రసాదరావు (జేసీబీ ప్రసాద్) వైయస్ఆర్సీపీలో చేరారు. కార్యక్రమంలో వైయస్ఆర్సీపీ రీజనల్ కో-ఆర్డినేటర్...
28-04-2024
రేపు సీఎం వైయస్ జగన్ ఎన్నికల షెడ్యూల్ ఇలా..
28-04-2024 09:14 PM
మధ్యాహ్నం 12.30 గంటలకు అమలాపురం పార్లమెంట్ పరిధిలో పి గన్నవరం నియోజకవర్గంలో అంబాజీపేట బస్టాండ్ రోడ్ లో జరిగే సభ లో పాల్గొంటారు
టీడీపీ రాష్ట్ర కార్యదర్శి శివబాల వైయస్ఆర్సీపీలో చేరిక
28-04-2024 09:09 PM
వైయస్ఆర్సీపీ మేనిఫెస్టోకు ఆకర్శితులై టీడీపీ వీడి వైయస్ఆర్సీపీలో చేరినట్లు వారు తెలిపారు.
రైతును రాజును చేసేలా వైయస్ జగన్ మేనిఫెస్టో రూపొందించారు
28-04-2024 07:25 PM
- ఆర్.బీ.కే.ల ఏర్పాటుతో అన్నిరకాల సాంకేతిక పరిజ్ఞానం కూడా రైతులకు అందేలా జగన్ చేశారు
తాడిపత్రి అభివృద్ధిపై బహిరంగ చర్చకు సిద్ధం
28-04-2024 03:12 PM
వైయస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చాకే తాడిపత్రి ప్రశాంతంగా ఉంది’ అని కేతిరెడ్డి అన్నారు.
25-04-2024
వైయస్ జగన్ సంక్షేమ పధకాలపై టీడీపీ దుష్ప్రచారం
25-04-2024 08:09 PM
- సంస్కరణల ఫలితాలను అందుకుంటున్న విద్యార్దులు,వారి తల్లిదండ్రులు సంతోషంగా ఉన్నారు.
కర్నూలు నియోజకవర్గంలో మళ్లీ వైయస్ఆర్సీపీదే విజయం
25-04-2024 02:03 PM
పార్టీ రీజినల్ కో-ఆర్డినేటర్, ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి ,కర్నూలు ఎమ్మెల్యే హాఫిజ్ ఖాన్, జిల్లా అధ్యక్షురాలు సీత్ర సత్యనారాయణమ్మ,ఎంపీ అభ్యర్థి బి.వై రామయ్య,ఎమ్మెల్యే అభ్యర్థి ఇంతియాజ్ ,మాజీ...
19-04-2024
జన్మదిన శుభాకాంక్షలు అమ్మ
19-04-2024 04:48 PM
తూర్పు గోదావరి జిల్లా: ఈరోజు తన తల్లి వైయస్ విజయమ్మ పుట్టినరోజు సందర్భంగా సీఎం వైయస్ జగన్ ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు.
18-04-2024
భయపడొద్దమ్మా.. నేనున్నా..
18-04-2024 10:49 AM
సీఎం వైయస్ జగన్ ఆ పాపను ఆప్యాయంగా పలకరించారు. ఆంజనేయులు దంపతులకు ధైర్యం చెప్పారు. పాప విషయంలో భయపడొద్దని.. వైద్యానికయ్యే ఖర్చు రూ.40 లక్షలను
16-04-2024
15 టీడీపీ కుటుంబాలు వైయస్ఆర్ సీపీలో చేరిక
16-04-2024 03:22 PM
టిడిపిని వీడి వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో స్వచ్ఛందంగా చేరెందుకు ముందుకు వచ్చిన వారందరినీ పేరుపేరునా మనస్ఫూర్తిగా అభినందిస్తూ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి...
15-04-2024
వెలంపల్లికి వైయస్ఆర్సీపీ నేతల పరామర్శ
15-04-2024 10:52 AM
ఘటన జరిగిన తీరు గురించి అడిగి తెలుసుకున్నారు. సజ్జల వెంట రాజ్యసభ సభ్యుడు ఆళ్ల అయోధ్యరామిరెడ్డి, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, పార్టీ నేతలు కాకుమాను రాజశేఖర్, కనకారావు మాదిగ, గుబ్బా చంద్రశేఖర్...
12-04-2024
సర్వేపల్లిలో 300 కుటుంబాలు వైయస్ఆర్సీపీలో చేరిక
12-04-2024 05:27 PM
ప్రజలందరూ విమర్శలను అర్థం చేసుకుని ఎవరు అభివృద్ధి చేశారో చర్చించి, అభివృద్ధి చేసిన వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగా నిలవాలని.. అభివృద్ధిని విస్మరించి విమర్శలకు పరిమితం అవుతున్న సోమిరెడ్డిని...
కానపల్లిలో ఎమ్మెల్యే రాచముల్లు ఎన్నికల ప్రచారం
12-04-2024 12:03 PM
గ్రామంలోని ప్రతి గడపకు వెళ్లి ప్రతి ఒక్కరినీ ఆత్మీయంగా పలకరించడం, ఈ ఊరికి, ఈ గ్రామానికి చేసిన అభివృద్ధిని వివరించడం, వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరికి తాను సహాయపడిన విధానాన్ని వివరించి మే 13న జరగనున్న
10-04-2024
సంతమాగులూరు జంక్షన్లో జనహోరు
10-04-2024 12:15 PM
సంతమాగులూరు అడ్డరోడ్డు( జంక్షన్) జనంతో పోటెత్తింది.ముఖ్యమంత్రి వైయస్.జగన్ బస్సుయాత్రకు భారీగా ప్రజలు తరలివచ్చారు. పెద్దసంఖ్యలో రోడ్డుకు ఇరువైపులా మహిళలు చిన్నారులతో సహా బారులు తీరారు.
09-04-2024
మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర.. 12వ రోజు షెడ్యూల్
09-04-2024 08:17 PM
పుట్టవారిపాలెం, సంతమాగులూరు క్రాస్ , రొంపిచర్ల క్రాస్ , విప్పెర్ల, నెకరికల్లు మీదుగా దేవరంపాడు క్రాస్ వద్దకు చేరుకుని భోజన విరామం తీసుకుంటారు.
08-04-2024
కురిచేడులో కదం తొక్కిన మహిళలు
08-04-2024 02:52 PM
బస్సుపైకి ఎక్కి ప్రజలకు అభివాదం చేసిన ముఖ్యమంత్రి. సీఎం వైయస్.జగన్తో పాటు కురిచేడు ప్రధాన రహదారిలో జన ప్రవాహం కనిపించింది. జయహో జగన్ నినాదాలతో ఊరూవాడా హోరెత్తుతోంది.
06-04-2024
నెల్లూరులో సీఎం వైయస్ జగన్ను కలిసిన టీవీ యాక్టర్ రియాజ్
06-04-2024 12:46 PM
కోవూరు క్రాస్ వద్దకు చేరుకున్న సీఎం వైయస్ జగన్ను బుల్లితెర నటుడు రియాజ్ కలిసి సంఘీభావం తెలిపారు.
05-04-2024
శాంతి స్వరూప్ మృతి పట్ల సీఎం వైయస్ జగన్ సంతాపం
05-04-2024 03:40 PM
పరిమిత సాంకేతిక పరిజ్ఞానం ఉన్న రోజుల నుండి శాంతి స్వరూప్ మార్గదర్శక ప్రయత్నం చాలా మంది వార్తా ప్రసారకులకు స్పూర్తినిచ్చిందని సీఎం వైయస్ జగన్ అన్నారు. ఈ సందర్భంగా శాంతి స్వరూప్ కుటుంబానికి సంతాపం...
04-04-2024
నాకు, నీకు ఉన్న తేడా ఇదీ చంద్రబాబూ..
04-04-2024 08:02 PM
నేను ఒక పేదవాడికి టికెట్ ఇచ్చి గెలిపించే కార్యక్రమం చేస్తున్నా. నాకు, నీకు ఉన్న తేడా ఇదీ చంద్రబాబూ’’ అంటూ సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి ట్వీట్ చేశారు.
నేడు వైయస్ఆర్సీపీ రాజ్యసభ సభ్యుల ప్రమాణ స్వీకారం
04-04-2024 08:59 AM
రాజ్యసభలో వైయస్ఆర్సీపీ ఎంపీల సంఖ్య 11కు చేరుకుంది. ఈ క్రమంలో రాజ్యసభలో వైయస్ఆర్సీపీ నాలుగో అతిపెద్ద పార్టీగా అవతరించింది. బీజేపీ (97), కాంగ్రెస్(29), టీఎంసీ (13) తర్వాత స్థానం వైయస్ఆర్సీపీదే.
02-04-2024
మేమంతా సిద్ధం - 7వ రోజు షెడ్యూల్
02-04-2024 07:48 PM
ఉదయం 9 గంటలకు అమ్మగారిపల్లె రాత్రి బస చేసిన ప్రాంతం దగ్గర నుంచి బయలుదేరుతారు. సదుం, కల్లూరు మీదుగా దామలచెరువు, తలుపులపల్లి మీదగా తేనెపల్లి చేరుకొని భోజన విరామం తీసుకుంటారు.
సోమిరెడ్డికి షాక్
02-04-2024 04:41 PM
సోమిరెడ్డికి చందాల వసూళ్ల మీద ఉన్న శ్రద్ధ ఓట్లు రాబట్టుకోవడంలో లేదని తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆవేదన చెందుతున్నారు. సోమిరెడ్డి గ్రామాలలో పర్యటించకుండా ఇంట్లో ఏసీ గదిలో కూర్చుని కంపెనీలు...
01-04-2024
నేడు బత్తలపల్లి నుంచి మేమంతా సిద్ధం బస్సు యాత్ర
01-04-2024 10:37 AM
పీవీఆర్ ఫంక్షన్ హాల్ లో మైనారిటీ సోదరులు ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో సీఎం వైయస్ జగన్ పాల్గొంటారు. మోటుకపల్లె మీదుగా జోగన్నపేట, ఎస్.ములకలపల్లె, మీదుగా చీకటిమనిపల్లెలో రాత్రి బసకు వెళతారు.
31-03-2024
మేమంతా సిద్ధం - 5వ రోజు షెడ్యూల్
31-03-2024 07:34 PM
బత్తలపల్లి, రామాపురం ,కట్ట కిందపల్లి, రాళ్ళ అనంతపురం, ముదిగుబ్బ, ఎన్ ఎస్ పి కొట్టల,మలకవేముల మీదుగా పట్నం చేరుకుంటారు.
29-03-2024
మేమంతా సిద్ధం - 4వ రోజు షెడ్యూల్
29-03-2024 11:03 PM
సాయంత్రం 3 గంటలకు బయలుదేరి పామిడి, కల్లూరు, అనంతపురం బైపాస్, రాప్తాడు బైపాస్ , ఆకుతోటపల్లి , సంజీవపురం శివారు వరకు బస్ యాత్ర కొనసాగుతుంది.
28-03-2024
నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం వైయస్ జగన్
28-03-2024 01:46 PM
ఎర్రగుంట్లకు వెళ్లేదారిలో నూతన జంట వెంకటస్వామి, కావేరి దంపతులను సీఎం వైయస్ జగన్ ఆశీర్వదించారు.
26-03-2024
బొజ్జల సుధీర్ రెడ్డిపై కేసు పెట్టాలి..!
26-03-2024 04:58 PM
నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవలందిస్తున్న వలంటీర్లపై శ్రీకాళహస్తి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బొజ్జల సుధీర్రెడ్డి దారుణ వ్యాఖ్యలు చేశారంటూ మండిపడ్డారు.
జగనన్న మళ్లీ వస్తే పేదలకు మరింత మేలు...
26-03-2024 12:40 PM
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారిని మరోసారి ముఖ్యమంత్రిగా చేసుకుందామని స్థానిక ప్రజలను తలారి రంగయ్య కోరారు.
16-03-2024
ఇడుపులపాయకు బయల్దేరిన సీఎం వైయస్ జగన్
16-03-2024 11:32 AM
వైయస్ఆర్ జిల్లా ఇడుపులపాయలో దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి ఘాట్ వద్ద ప్రత్యేక ప్రార్థనల అనంతరం మధ్యాహ్నం ఒకేసారి 175 శాసనసభ, 25 లోక్సభ స్థానాలకు అభ్యర్థులను వైయస్ జగన్ ప్రకటిస్తారు.
15-03-2024
సర్వేపల్లిలో వైయస్ఆర్సీపీలోకి వలసల జోరు
15-03-2024 05:22 PM
పొదలకూరు మండలం, పార్లపల్లి గ్రామం నుంచి మంత్రి కాకాణి సమక్షంలో తెలుగుదేశం పార్టీని వీడి కుంచెం శ్రీనివాసులు, ప్రసాద్ లతో కలిసి 30 కుటుంబాలు వైయస్ఆర్సీపీలో చేరాయి. గ్రామంలో జరిగిన అభివృద్ధికి...
12-03-2024
ఎల్లుండి సీఎం వైయస్ జగన్ కర్నూలు, నంద్యాల జిల్లాల పర్యటన
12-03-2024 10:24 PM
ఉదయం 8.30 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి ఓర్వకల్లు చేరుకుంటారు, అక్కడ నేషనల్ లా యూనివర్శిటీకి భూమి పూజ నిర్వహించిన అనంతరం, నంద్యాల జిల్లా బనగానపల్లిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో వైయస్ఆర్...
11-03-2024
వైయస్ఆర్సీపీని గెలిపించేందుకు ప్రజలు సిద్ధం
11-03-2024 04:36 PM
మేం సిద్ధం.. మా బూత్ సిద్ధం కార్యక్రమంలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉత్తరాంధ్ర జిల్లాల రీజినల్ డిప్యూటీ కో-ఆర్డినేటర్ మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను) పాల్గొని దిశానిర్దేశం చేశారు.
2014లో ఆ మూడు పార్టీలు ఇచ్చిన హామీలు అమలయ్యాయా?
11-03-2024 02:54 PM
చంద్రబాబు ఇప్పుడు మూడు పార్టీలతో పొత్తు అంటున్నాడు. ఈ మూడు పార్టీలు 2014లో కూడా ఇలాగే కలిసి మీటింగ్లు పెట్టి, ప్రజలకు హామీలు ఇచ్చారు. తర్వాత చంద్రబాబు సంతకం చేసిన పాంప్లెట్ను ఇంటింటికీ...
‘నా మనవడ్ని చూసేందుకు వచ్చాను’
11-03-2024 11:40 AM
ఇప్పుడే ‘ఎందుకు వచ్చావ్ అవ్వా’ అని అడిగిన వారందరికీ ‘మా ఆలన పాలన చూస్తున్న నా మనవడిని చూసిపోయేందుకు వచ్చా’నని బదులిచ్చింది. సభా ప్రాంగణంలో ఉన్న ఈ వృద్ధురాలి ఫొటో సోషల్ మీడియాలో తెగ ట్రెండింగ్...
05-03-2024
‘సిద్ధం’ సభ సముద్రం.. ‘రా కదలిరా’ పిల్ల కాలువ’
05-03-2024 05:26 PM
శ్రీసత్య సాయి జిల్లా: సిద్ధం సభ సముద్రమైతే రా కదలిరా సభ పిల్ల కాలువగా మంత్రి ఉషాశ్రీ చరణ్ అభివర్ణించారు. ‘రా కదలిరా సభ’ టీడీపీకి ఇదే ఆఖరి సభ అని..
రేపు సీఎం వైయస్ జగన్ ప్రకాశం జిల్లా పర్యటన
05-03-2024 05:20 PM
పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్ట్ రెండో టన్నెల్ను ముఖ్యమంత్రి వైయస్ జగన్ జాతికి అంకితం చేయనున్నారు.
29-02-2024
పేదలకు అండగా జగనన్న ఆరోగ్య సురక్ష
29-02-2024 05:29 PM
జగనన్న ఆరోగ్య సురక్ష తో పేద ప్రజలకు మేలు జరుగుతుందని అన్నారు. రాష్ట్ర ప్రజలందరూ సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలన్న ఆలోచనతో రాష్ట్ర ముజ్యమంత్రి వైయస్ జగన్ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని అన్నారు.
రాజాంలో టీడీపీ-జనసేన కూటమికి భారీ షాక్
29-02-2024 02:25 PM
రాజాం నియోజకవర్గం వైయస్ఆర్సీపీ ఇంఛార్జి డాక్టర్ తలే రాజేష్ ఆధ్వర్యంలో గురువారం రాజాం టౌన్ 20వ వార్డ్ హరిజన వీధికి చెందిన సిఖ.దిలీప్, టోoపల.అవినాష్, కూన.నరేష్, గొకవలస.ప్రశాంత్, సర్వసిద్ది,...
తాడేపల్లిగూడెంలో టీడీపీ-జనసేన సభ అట్టర్ఫ్లాప్
29-02-2024 11:58 AM
24 సీట్లకే ఎందుకు పరిమితం అయ్యారని ప్రశ్నించారు. కాపుల ఓట్ల కోసం పవన్ను చంద్రబాబు వాడకుంటున్నారని మంత్రి వ్యాఖ్యానించారు.
28-02-2024
ఎల్లుండి సీఎం వైయస్ జగన్ కృష్ణా జిల్లా పామర్రు పర్యటన
28-02-2024 03:11 PM
జగనన్న విద్యా దీవెన – బటన్ నొక్కి నగదు జమ చేయనున్న ముఖ్యమంత్రి, అనంతరం మధ్యాహ్నం తాడేపల్లి చేరుకుంటారు.
27-02-2024
రేపు సీఎం వైయస్ జగన్ పశ్చిమగోదావరి, విశాఖపట్నం జిల్లాల పర్యటన
27-02-2024 10:39 PM
మధ్యాహ్నం 2 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి భీమవరం చేరుకుని అక్కడి రాధాకృష్ణ కన్వెన్షన్లో జరిగే గుణ్ణం నాగబాబు కుమారుడు వివాహ వేడుకకు హాజరై నూతన దంపతులను ఆశీర్వదిస్తారు
24-02-2024
టీడీపీ నుంచి వైయస్ఆర్సీపీలో చేరిక
24-02-2024 01:01 PM
రాష్ట్ర ప్రభుత్వవిప్, శాసనసభ్యులు సామినేని ఉదయభాను కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి సంక్షేమ పాలనలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల వారికి...
23-02-2024
మాజీ చీఫ్ సెక్రటరీ జన్నత్ హుస్సేన్ మృతి పట్ల సీఎం వైయస్ జగన్ సంతాపం
23-02-2024 11:29 AM
ఆయన మరణం పట్ల ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన కుటుంబ సభ్యులకు ముఖ్యమంత్రి తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
22-02-2024
వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయానికి ప్రతి ఒక్కరూ సైనికుల్లా పనిచేయాలి
22-02-2024 04:14 PM
రాబోయే ఎన్నికలలో మన వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం ప్రతి ఒక్కరూ సమిష్టిగా కృషి చేస్తూ సైనికులుగా పనిచేద్దామన్నారు.
19-02-2024
21న సీఎం వైయస్ జగన్ విశాఖపట్నం జిల్లా పర్యటన
19-02-2024 05:58 PM
ఉదయం 10 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి చినముషిడివాడ చేరుకుంటారు, శ్రీ శారదా పీఠంలో రాజశ్యామల అమ్మవారిని దర్శించుకున్న అనంతరం మధ్యాహ్నం తాడేపల్లి చేరుకుంటారు.
చికెన్ కొట్టు ముందు తొడకొట్టినట్టుంది బాబు సవాల్
19-02-2024 11:48 AM
డిక్కీ బలిసిన కోడి చికెన్ కొట్టు ముందు తొడకొట్టినట్టుoది చంద్రబాబు సవాల్ ! అంటూ మంత్రి అంబటి రాంబాబు ట్వీట్ చేశారు.
16-02-2024
నాలుక మడత పడకుండా చూసుకో బాబూ లోకేష్!
16-02-2024 05:36 PM
నాలుక మడత పడకుండా చూసుకో బాబూ లోకేష్!..కుర్చీ సంగతి తరువాత అంటూ మంత్రి అంబటి రాంబాబు ట్వీట్ చేశారు.
08-02-2024
సాయంత్రం ఢిల్లీకి సీఎం వైయస్ జగన్
08-02-2024 02:37 PM
సాయంత్రం 5 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి ఢిల్లీ వెళతారు. రాత్రికి 1 జన్పథ్ నివాసంలో సీఎం వైయస్ జగన్ బస చేస్తారు.
26-01-2024
తమ్ముడు పవన్ ఇది తెలుసుకో..
26-01-2024 09:49 PM
నసేన అధినేత పవన్ కల్యాణ్కు మంత్రి అంబటి హితబోధ చేశారు. చంద్రబాబు నైజం అదే అంటూ కామెంట్స్ చేశారు.
Pages
1
2
3
4
5
6
7
8
9
…
next ›
last »
Load More