తాడేపల్లి: ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి స్పందన కార్యక్రమంపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నారు. సచివాలయంలో స్పందన కార్యక్రమంలో భాగంగా అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో మాట్లాడుతున్నారు. ప్రజా సమస్యల పరిష్కారం, నవరత్నాల అమలు తీరును సీఎం వైయస్ జగన్ అధికారులను అడిగి తెలుసుకోనున్నారు.
Read Also: చివరకు చంద్రబాబు కుప్పంకు పరిమితం