రాష్ట్ర విభజనతో ఏపీ తీవ్రంగా నష్టపోయిందని, ఏపీకి ప్రత్యేక హోదా హామీని నెరవేర్చాలని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి డిమాండు చేశారు.
8 Feb, 2022 11:32 IST