గ్రామీణ, పట్టణ, నగర ప్రజలకు మెరుగైన పారిశుద్ధ్య సేవలు అందించడమే లక్ష్యంగా రూపొందించిన జగనన్న స్వచ్ఛ సంకల్పం – క్లీన్ ఆంధ్రప్రదేశ్ (క్లాప్) కార్యక్రమాన్ని గాంధీ జయంతి సందర్భంగా విజయవాడ బెంజి సర్కిల్ వద్ద లాంఛనంగా ప్రారంభించిన సీఎం శ్రీ వైయస్.జగన్.
21 Oct, 2021 12:21 IST