వరుసగా మూడో ఏడాది జగనన్న అమ్మఒడి పథకాన్ని శ్రీకాకుళంలో కంప్యూటర్‌లో బటన్‌ నొక్కి విద్యార్ధుల తల్లుల ఖాతాల్లో జమ చేసిన సీఎం శ్రీ వైయస్‌.జగన్‌.

28 Jun, 2022 11:41 IST