రాష్ట్ర ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు
1 Jan, 2025 12:31 IST
తాడేపల్లి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ వైయస్ఆర్సీపీ అధినేత, మాజీ సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి 2025 నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఆయన తన ఎక్స్ ఖాతాలో పోస్టు చేశారు.
“2025 నూతన సంవత్సర శుభాకాంక్షలు! ఈ సంవత్సరం మీ అందరికీ ఆనందం, ఆరోగ్యం మరియు శ్రేయస్సును తీసుకురావాలని కోరుకుంటున్నాను అంటూ వైయస్ జగన్ మోహన్ రెడ్డి ట్వీట్ చేశారు.