ప్రకాశం జిల్లా: చంద్రబాబు పాలనలో ఆర్టీసీ ఛార్జీలు, కరెంటు ఛార్జీలు, ఇంటి పన్నులు, కుళ్లాయి పన్నులు బాదుడే బాదుడని..మళ్లీ పొరపాటున చంద్రబాబుకు ఓటు వేస్తే ఇక S వీరబాదుడే అని వైయస్ జగన్ మోహన్ రెడ్డి పేర్కొన్నారు.
ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం ప్రకాశం జిల్లా దర్శిలో ఏర్పాటు చేసిన ప్రచార సభలో వైయస్ జగన్ పాల్గొని ప్రసంగించారు. ఆయన ఏమన్నారంటే..వైయస్ జగన్ మాటల్లోనే..