తాడేపల్లి: ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డిని టెక్ మహీంద్రా ఎండీ, సీఈవో సీపీ.గుర్నాని తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా గుర్నానిని సీఎం వైయస్ జగన్ ఘనంగా సత్కరించి జ్ఞాపికను అందజేశారు.