వరద ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టండి 

14 Jul, 2022 16:15 IST

తాడేపల్లి: వరద ప్ర‌భావిత‌ ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టాలని సీఎం వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారు. వరద ప్రాంతాల్లో ఎమ్మెల్యేలు, సమన్వయకర్తలు సహాయక చర్యలు చేపట్టాలని సీఎం వైయ‌స్ జగన్‌ ఆదేశాలు జారీ చేశారు. అధికారులతో సమన్వయం చేసుకుంటూ ప్రజలకు సాయపడాలని సీఎం జగన్ దిశానిర్దేశం చేశారు.