కర్నూలు: పరిషత్ ఎన్నికల్లో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభంజనం కొనసాగుతోంది. జిల్లాలోని నందికొట్కూరులో అధికార పార్టీకి తిరుగులేని విజయం ఖాయమైంది. నందికొట్కూరు నియోజకవర్గంలో 65 ఎంపీటీసీ స్థానాలకు గాను వైయస్ఆర్సీపీ 55 చోట్ల విజయ దుందుభి మోగించింది.
నందికొట్కూరు మండలం
ఎంపీటీసీ స్థానాలు -11
వైయస్ఆర్ సిపి : 7 స్థానాల్లో గెలుపు
పగిడ్యాల మండలం ఎంపీటీసీ స్థానాలు -10
వైయస్ఆర్ సిపి : 8 స్థానాల్లో గెలుపు
మిడుతూరు : ఎంపిటిసి స్థానాలు 12...
వైయస్ఆర్ సిపి : 12 స్థానాలలో గెలుపు...
పాములపాడు మండలం ఎంపిటిసి స్థానాలు 12
వైయస్ఆర్ సిపి : 11 స్థానాలలో గెలుపు
జూపాడుబంగ్లా మండలం ఎంపిటిసి స్థానాలు : 11
వైయస్ఆర్ సిపి: 8
పాములపాడు మండలం ఎంపిటిసి స్థానాలు 12
వైయస్ఆర్ సిపి : 11
కొత్తపల్లి మండలం ఎంపిటిసి స్థానాలు : 9
వైయస్ఆర్ సిపి: 9