పశ్చిమ గోదావరి: ఆలయాల్లో ధూప,దీప, నైవేద్యాల కోసం నిధులు కేటాయించామని దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు.
చంద్రబాబు సర్కార్ సదావర్తి భూముల రికార్డులను మార్చి కాజేసిందని విమర్శించారు. ఈ వ్యవహారంపై విజిలెన్స్ నివేదికను కోరినట్లు మంత్రి తెలిపారు.