ఉదయగిరి నియోజకవర్గ పరిశీలకులుగా మెట్టుకూరు ధనుంజయరెడ్డి
7 Feb, 2023 19:50 IST
తాడేపల్లి: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు ఉదయగిరి అసెంబ్లీ నియోజకవర్గ పరిశీలకులుగా ఉన్న కొడవలూరు ధనుంజయరెడ్డి స్థానంలో మెట్టుకూరు ధనుంజయరెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి పత్రికా ప్రకటన విడుదలైంది.