సీఎం వైయస్ జగన్కు వివాహా ఆహ్వాన పత్రిక అందజేత
4 Jan, 2023 12:03 IST
తాడేపల్లి: ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డిని వైయస్ఆర్సీపీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి కలిశారు. ఈ నెల 27వ తేదీన జరగబోవు తన తనయుడు చింతల సాయి కృష్ణా రెడ్డి , శ్రీయల వివాహా మహోత్సవానికి హాజరు కావాలని సీఎం వైయస్ జగన్కు వివాహా ఆహ్వాన పత్రికను అందజేశారు. సీఎం వైయస్ జగన్ను కలిసిన వారిలో ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ఉన్నారు.