పార్టీ చేనేత విభాగం రాష్ట్ర అధ్య‌క్షులుగా గంజి చిరంజీవి

15 Sep, 2022 21:00 IST

తాడేప‌ల్లి: వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షులు, ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి ఆదేశాల మేర‌కు గుంటూరు జిల్లా మంగ‌ళ‌గిరి నియోజ‌క‌వ‌ర్గానికి చెందిన గంజి చిరంజీవి చేనేత విభాగం రాష్ట్ర అధ్య‌క్షులుగా నియ‌మితుల‌య్యారు. ఈ మేర‌కు పార్టీ కేంద్ర కార్యాల‌యం నుంచి ఓ ప‌త్రికా ప్ర‌క‌ట‌న విడుద‌లైంది.