నేడు వైయస్‌ జగన్‌ పర్యటన వివరాలు

28 Mar, 2019 10:35 IST

అమరావతి: వైయస్‌ఆర్‌సీపీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నేడు మూడు జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల్లో పర్యటిస్తారు. ఉదయం పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో ఎన్నికల సభలో ప్రసంగిస్తారు.అనంతరం చింతలపూడిలో సభలో ప్రసంగిస్తారు.మధ్యాహ్నం గుంటూరు జిల్లా వినుకొండ సభలో ప్రసంగిస్తారు.అనంతరం కృష్ణ జిల్లా  నందిగామలో ఎన్నికల సభలో ప్రసంగిస్తారని వైయస్‌ఆర్‌సీపీ ప్రధాన కార్యదర్శి తలశిల రఘురామ్‌ తెలిపారు.