సీతారాముల దీవెనలతో సకల శుభాలు కలగాలి

20 Apr, 2021 16:40 IST

తాడేపల్లి: సీతారాముల దీవెనలతో రాష్ట్ర ప్రజలకు సకల శుభాలు కలగాలని సీఎం వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి అభిలాషించారు. ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి రాష్ట్ర ప్రజలకు శ్రీరామ నవమి శుభాకాంక్షలు తెలిపారు. సీతారాముల కళ్యాణాన్ని వేడుకగా జరుపుకోవాలని సీఎం వైయస్‌ జగన్‌ ఆకాంక్షించారు.