కోవిడ్ నియంత్రణ, వ్యాక్సినేషన్పై సీఎం సమీక్ష
3 Feb, 2022 17:25 IST
తాడేపల్లి: కోవిడ్ నివారణ, నియంత్రణ చర్యలు, వ్యాక్సినేషన్పై ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన సమీక్షా సమావేశం ప్రారంభమైంది. తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో జరుగుతున్న ఈ సమావేశానికి డిప్యూటీ సీఎం, వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని, వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్, వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి (కోవిడ్ మేనేజిమెంట్ అండ్ వ్యాక్సినేషన్) ముద్దాడ రవిచంద్ర, కోవిడ్ టాస్క్పోర్స్ కమిటీ ఛైర్మన్ ఎం.టీ. కృష్ణబాబు, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.