కోడెల మృతిపై సీఎం వైయస్ జగన్ దిగ్భ్రాంతి
16 Sep, 2019 14:20 IST

అమరావతి: ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ మృతిపై ముఖ్యమంత్రి వైయస్ జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కోడెల మృతికి సంతాపం తెలిపారు. కోడెల శివప్రసాద్ కుటుంబ సభ్యులకు ముఖ్యమంత్రి వైయస్ జగన్ ప్రగాఢ సానుభూతి తెలిపారు.