యూఎస్ఏ సోషల్ మీడియా కమిటీ నియామకం
అమరావతి: వైయస్ఆర్సీపీ అధినేత వైయస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాలతో ఆ పార్టీ యూఎస్ఏ (USA) సోషల్ మీడియా కమిటీ నియామకం జరిగింది. ఈ మేరకు వైయస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయం ఓ ప్రకటనలో తెలియజేసింది. వైయస్ఆర్సీపీ యూఎస్ఏ సోషల్ మీడియా కమిటీ కన్వీనర్గా రోహిత్ గంగిరెడ్డి నియమితులయ్యారు. అదిత్య పల్లేటి, కిరణ్కుమార్ చిల్లా, తేజా యాదవ్ బంకా, సురేష్ మైలమ్ కో-కన్వీనర్లుగా నియమించారు.
అడ్వైజరీ టీం
► మేకా సుబ్బారెడ్డి(మెంబర్)
► సమన్వితా రెడ్డి (మెంబర్)
► జగన్మోమన్ యాడికి (మెంబర్)
► ప్రతా బైరెడ్డి (మెంబర్)
► రఘు అరిగా (మెంబర్)
► సునిల్ మందుటి (మెంబర్)
సోషల్ మీడియా ప్రపర్టీస్ మేనేజ్మెంట్
► రాయల్ రెడ్డి జుటూరు (కో ఆర్డీనేటర్)
► మోక్షవర్ధన్రెడ్డి జీ (మెంబర్)
► సునీల్ కుమార్ జంపాలా (మెంబర్)
► ప్రణీత్రెడ్డి చల్లా (మెంబర్)
► మల్లేష్ పుట్టా (మెంబర్)
► సాయి తేజా చెన్నూ (మెంబర్)
నెట్వర్క్ మేనేజ్మెంట్
► భరత్ పాటిల్ ( కో ఆర్టీనేటర్)
► శ్రీహర్ష గ్రంధీ (మెంబర్)
► సందీప్ రాఘవారెడ్డి (మెంబర్)
► వెంకట సురేంద్ర గౌడ్ (మెంబర్)
► మధు వడ్లపాటి (మెంబర్)
► భాను ప్రసాద్ ముత్రీవుల (మెంబర్)
► ప్రమోద్ రెడ్డి తిరుమారెడ్డి (మెంబర్)
డిస్ట్రిబ్యూషన్ మేనేజ్మెంట్
► ప్రతాప్ రెడ్డి (కో ఆర్డినేటర్)
► గోపి తిమ్మూరు (మెంబర్)
► హర్షా రెడ్డి దాలావాయి ఈశ్వర్ (మెంబర్)
► అన్వితా రెడ్డి కే (మెంబర్)
► తరుణ్ రెడ్డి అరసా (మెంబర్)
► శౌర్య సన్హిత్ కొత్త (మెంబర్)
► భావన జీ (మెంబర్)
ఇన్ఫ్లుయెన్సర్ మేనేజ్మెంట్
► కార్తీక్ రెడ్డి కాసు ( కో ఆర్డినేటర్)
► చరణ్ పింగిలి (మెంబర్)
► రామిరెడ్డి వెంకటరెడ్డి (మెంబర్)
► భూమిరెడ్డి పెద్దిరెడ్డి (మెంబర్)
► వెంకట పాల (మెంబర్)