సీఎం వైయస్ జగన్ను కలిసిన కేంద్ర ప్రభుత్వ అధికారులు
12 Jan, 2023 14:43 IST
తాడేపల్లి: ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డిని కేంద్ర ప్రభుత్వ సీనియర్ ఐఏఎస్ అధికారులు వి. శ్రీనివాస్ (సెక్రటరీ, డిఎఆర్పిజి), ఎన్.బి.ఎస్.రాజ్పుత్ (జాయింట్ సెక్రటరీ), ఏపీ జీఏడి స్పెషల్ సీఎస్ కే. ప్రవీణ్ కుమార్ తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు.