అమరావతిః రాష్ట్రంలో పదమూడు జిల్లాలకు ఇంఛార్జ్ మంత్రులుగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్వర్వులు జారీ చేసింది.
శ్రీకాకుళం జిల్లా – వెల్లంపల్లి శ్రీనివాస్,
విజయనగరం–చెరుకువాడ శ్రీరంగనాథ రాజు
విశాఖ జిల్లా –మోపిదేవి వెంకటరమణ
తూర్పుగోదావరి–ఆళ్ల నాని
పశ్చిమగోదావరి–పిల్లి సుభాష్ చంద్రబోస్
కృష్ణా జిల్లా–కురసాల కన్నబాబు
గుంటూరు జిల్లా–పేర్ని నాని
ప్రకాశం జిల్లా– అనిల్కుమార్ యాదవ్
నెల్లూరు జిల్లా– మేకతోటి సుచరిత
కర్నూలు జిల్లా– బొత్స సత్యనారాయణ
వైయస్ఆర్ జిల్లా– బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి
అనంతపురం జిల్లా– పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
చిత్తూరు జిల్లా– మేకపాటి గౌతంరెడ్డి