రాష్ట్ర మైనారిటీ విభాగ కమిటీ నియామకం
16 Feb, 2024 23:03 IST
తాడేపల్లి: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు పార్టీ రాష్ట్ర మైనారిటీ విభాగ కమిటీలో వివిధ హోదాలలో నియమిస్తూ ఓ ప్రకటన విడుదల చేశారు.
రాష్ట్ర మైనారిటీ విభాగం