వైయస్ఆర్సీపీలో నూతన నియామకాలు
19 Nov, 2025 22:31 IST
తాడేపల్లి: వైయస్ఆర్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు వైయస్ఆర్సీపీ పలు నూతన నియామకాలు చేపట్టింది. ఎన్టీఆర్ జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలుగా రాయన భాగ్యలక్ష్మి(విజయవాడ మేయర్)ని, మహిళా విభాగం రాష్ట్ర అధికార ప్రయినిధిగా సంపతి విజితలను నియమిస్తూ బుధవారం ఒక ప్రకటన విడుదల చేసింది.
జమ్మలమడుగు అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తగా ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డిని, సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్గా మాజీ ఎమ్మెల్యే ఎం. సుధీర్ కుమార్ రెడ్డి ని నియమించారు.