పార్టీ సోషల్ మీడియా విభాగం ఆర్గనైజింగ్ ప్రెసిడెంట్గా దొడ్డా అంజిరెడ్డి
4 Oct, 2024 10:27 IST
తాడేపల్లి: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు కీలక నియామకాలు చేపట్టారు. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి ప్రకటన విడుదల చేశారు.
- పార్టీ సోషల్ మీడియా విభాగం ఆర్గనైజింగ్ ప్రెసిడెంట్గా దొడ్డా అంజిరెడ్డి
- పొలిటికల్ అడ్వైజరీ కమిటీ(పీఏసీ) సభ్యుడిగా షేక్ ఆసిఫ్ను నియమించారు.