కడప గడప గుండెకోత

14 Nov, 2017 22:21 IST

వైయస్సార్పార్టీఅధినేతవైయస్జగన్మోహన్రెడ్డిప్రజాసంకల్పయాత్రవందకి.మీలుపూర్తిఅయ్యింది. వైయస్సార్కడపజిల్లాలోవారంరోజులపాటుసాగినయాత్ర, మంగళవారంకర్నూలుజిల్లాగొడిగనూరుకుప్రవేశించేసరికి 100కి.మీలుపూర్తిచేసుకుంది. వైయస్సార్కాంగ్రెస్పార్టీఅభిమానులు, జగన్వీరాభిమానులు, నేతలు, ప్రజలూఅంతాయువనేతకుఈసందర్భంలోఅభినందనలుతెలిపారు. చెడిపోయిఉన్నఈరాజకీయవ్యవస్థకువిశ్వసనీయతఅనేపదానికిఅర్థంతెలియజేస్తానుఅంటూతనపంథానుతెలిపినయువనేతకురాష్ట్రప్రజలునీరాజనాలుపలుకుతున్నారు. వైయస్జగన్వెంటసైనికులైకదులుతున్నారు.

రాయలసీమనుకరువుసీమచేసినబాబు

వైయస్సార్కడపజిల్లాలోప్రతిపక్షనేతవైయస్జగన్మోహన్రెడ్డిపాదయాత్రవారంరోజులుకొనసాగింది. ఒక్కోనియోజకవర్గాన్నీదాటుకుంటూవెళుతున్నప్పుడుఆయువనేతగుండెఆవేదనతోనిండిపోయింది. అడుగుకోసమస్యనువినిపిస్తూకన్నీళ్లుకారుస్తున్నప్రజలనుచూడటంఅందుకుఒకకారణం. మహానేతమరణంతర్వాతఅణువంతైనాజరగనిసీమఅభివృద్ధిమరోకారణం. వైయస్రాజశేఖర్రెడ్డిచనిపోయినతర్వాతరాయలసీమప్రాంతాన్నిపట్టించుకున్నపాలకుడేలేకుండాపోయాడు. విభజనకుముందుకాంగ్రెస్ప్రభుత్వం, విభజనతర్వాతతెలుగుదేశంరెండూరాష్ట్రాన్నినాశనంచేసాయి. వ్యవసాయం, చేతివృత్తులు, చిన్నతరహాపరిశ్రమలు, గ్రామీణఉపాధులుఅన్నీకుదేలైపోయాయి. గతనాలుగేళ్లలోచంద్రబాబుప్రభుత్వఅవినీతికారణంగాఆర్థికంగానూ, అభివృద్ధిలోనూపాతికేళ్లువెనక్కివెళ్లిపోయిందిఆంధ్రప్రదేశ్. సీమలోకరువుప్రాంతాలనుకూడాచంద్రబాబునిర్లక్ష్యంచేసాడు. పొట్టచేతబట్టుకునిబెంగుళూరు, చెన్నైహైదరాబాదులకువలసలుపెరిగిపోతున్నారుసీమవాసులు. దీంతోసీమలోనిపల్లెల్లోఎన్నోగడపలుఅనాధలుగామిగిలిపోతున్నాయి.

జిల్లాకిచ్చినహామీలేమయ్యాయిబాబూ….???

వైయస్సార్కడపజిల్లాలోప్రజాసంకల్పయాత్రసాగుతున్నప్పుడుచంద్రబాబుఆజిల్లాకుఇచ్చినహామీలగురించిప్రతిపక్షనేతకుచెప్పారుఅక్కడిప్రజలు. వాటిలోఒక్కటికూడానెరవేర్చలేదని, కనీసంఒకహామీకిసంబంధించిఒక్కపనీమొదలైనాకాలేదనివాపోయారు. కడపజిల్లావాసులుజగన్మోహన్రెడ్డిముందుంచినచంద్రబాబుహామీలచిట్టాఇది…

‘‘వైయస్సార్కడపజిల్లాకుస్టీల్ప్లాంట్తెస్తాను.  ఇక్కడసిమెంట్పరిశ్రమలునెలకొల్పుతాను. ఖనిజఆధారితపరిశ్రమలుపెట్టిస్తాను. కడపజిల్లానుపారిశ్రామికస్మార్ట్సిటీగాతీర్చిదిద్దుతాను. ఫుడ్పార్క్ఏర్పాటుచేస్తాను. ఈజిల్లాలోఉర్దూయూనివర్సిటీకట్టిస్తాను. నిరంతరవిద్యుత్ఉండేలాసోలార్పవర్మరియువిండ్పవర్లనుఏర్పాటుచేస్తాను. ఈప్రాంతంలోనేగార్మెంట్క్లస్టర్నెలకొల్పుతాను, పోలవరంపూర్తిచేసిరాయలసీమకునీళ్లిస్తాను, సీమయువతకుఉద్యోగఅవకాశాలుకల్పిస్తాను’’.

వైయస్సార్కడపజిల్లాకుచంద్రబాబుఇచ్చినహామీలుఇవి. ఇందులోఏఒక్కటీనెరవేరలేదు. పారిశ్రామికక్లస్టర్కాదుకదా…ఒక్కపరిశ్రమకూడారాయలసీమలోఏర్పాటుకాలేదు. ఒక్కనిరుద్యోగికీఉద్యోగంరాలేదు. నిరుద్యోగులకుఇస్తానన్నభృతీమూడేళ్లుగాఇవ్వనేలేదు. కనీసంప్రభుత్వపోస్టులభర్తీకూడాజరగటంలేదు. వేలాదిగాపెండింగ్ఉన్నప్రభుత్వోద్యోగాలకునోటిఫికేషన్లుకూడావెలువడటంలేదు. సాగునీరులేకపంటలుబీళ్లౌతున్నాయి. వరదలతోఉన్నపంటలుకొట్టుకుపోతున్నాయి. అలాపంటనష్టపోయినరైతులకుబీమాలేదు. సీమఅంతాతాగునీరులేకఅల్లాడుతోంది. జిల్లాకుఇచ్చినఏఒక్కహామీనీనెరవేర్చనిచంద్రబాబురాయలసీమనిరతనాలసీమచేస్తానంటూఅబద్ధాలుఆడుతున్నాడు. తానోశ్రీకృష్ణదేవరాయల్లాఫీలౌతున్నాడు. నిజానికిరాయలేలినగడ్డనురాబందులాపీక్కుతింటున్నాడుబాబుఅంటూసీమవాసులుతమఆగ్రహాంవ్యక్తంచేస్తున్నారు. నమ్మిచంద్రబాబుకుఓటేస్తేసీమవాసులగొంతుకోసాడని, మోసంచేసిమంటపెట్టాడనిఆవేదనచెందారు. ఈబాధలుమరెన్నోరోజులులేవని, మీప్రభుత్వం, మనప్రభుత్వంవస్తుందనిసీమప్రజలకుగుండెనిండుగాహామీఇచ్చికడపగడపనుదాటిముందుకుసాగారువైయస్జగన్.