అనంతపురం జిల్లాలోని కరువుపై పరిశీలనకు వచ్చిన కేంద్ర బృందాన్ని వైయస్ ఆర్ కాంగ్రెస్ రైతు విభాగం ప్రతినిధులు కలుసుకుని మెమొరండం సమర్పించారు. జిల్లాలోని అనావృష్టి గురించి వివరిస్తూ లేఖను కేంద్ర బృందానికి అందజేశారు.