స్పీకర్ : పి.ఎన్.వి. ప్రసాద్ - జనవరి 30, 2012
29 Jun, 2012 06:01 IST
పార్టీ అధ్యక్షులు శ్రీ జగన్ మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈ క్రింది పేర్కొన్న నాయకులని వివిధ పదవులలో నియమించారు.
1. ఆదిలాబాద్ జిల్లా కన్వీనర్ : శ్రీ బోడ జనార్ధన్,మాజీ మంత్రి.
2. వైయస్ఆర్ కాంగ్రెస్ ట్రేడ్ యూనియన్ సెల్
రాష్ట్ర కన్వీనర్ మరియు రాష్ట్ర అధికార ప్రతినిధి : శ్రీ జనక్ ప్రసాద్
2. వైయస్ఆర్ కాంగ్రెస్ ట్రేడ్ యూనియన్ సెల్
రాష్ట్ర కన్వీనర్ మరియు రాష్ట్ర అధికార ప్రతినిధి : శ్రీ జనక్ ప్రసాద్
(పి.యన్.వి. ప్రసాద్)
పార్టీ స్టేట్ కో-ఆర్డినేటర్