రాష్ట్ర ప్రచార కమిటీ సభ్యుల నియామకం
12 Oct, 2012 07:59 IST
వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రచార కమిటీ సభ్యులుగా ఈ కిందివారిని నియమించినట్లు పార్టీ శుక్రవారం ఒక ప్రకటనలో తెలియజేసింది. పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు ఈ నియామకాలు చేసినట్లు రాష్ట్ర ప్రచార కమిటీ కో ఆర్డినేటర్ టి.యస్. విజయ్ చందర్ వివరించారు.
పార్టీ ప్రచార కమిటీ సభ్యులుగా నియమితులైన వారు వీరే:
సిద్దవటం యానాదయ్య - వైయస్ఆర్ జిల్లా
శివారెడ్డి - అనంతపురం జిల్లా
కలీఫా - చిత్తూరు జిల్లా
యాదగిరి గౌడ్ - నిజామాబాద్ జిల్లా
మోతె గంగారెడ్డి - కరీంనగర్ జిల్లా
యస్. రవికుమార్ - కర్నూలు జిల్లా
ద్వారపురెడ్డి సత్యనారాయణ - విజయనగరం జిల్లా
లంకబాబు - కృష్ణా జిల్లా
యన్.యస్. రత్నాకర్ - కృష్ణా జిల్లా
డి. కోటిరెడ్డి - ప్రకాశం జిల్లా
టి. మాధవరావు - ప్రకాశం జిల్లా
మార్పు ధర్మారావు - శ్రీకాకుళం జిల్లా
సలీం పాషా - ఆదిలాబాద్ జిల్లా