పార్టీ లోక్సభ నియోజకవర్గాల పరిశీలకులు
సీమాంధ్రలోని పార్టీ లోక్సభా నియోజకవర్గాల పరిశీలకులను వైయస్ఆర్ కాంగ్రెస్ ప్రకటించింది. ఆయా నియోజకవర్గాల్లో వారు పార్టీ వ్యవహారాలను పరిశీలిస్తారు. ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థులకు కావల్సిన సలహాలు, సూచనలు వారు అందిస్తారు.
పార్లమెంటు నియోజకవర్గాల పరిశీలకుల జాబితా ఇదీ..
అరకు - వరుదు కళ్యాణి
శ్రీకాకుళం - కొయ్య ప్రసాద్రెడ్డి
విజయనగరం - పిరియ సాయిరాజ్
విశాఖ - గురుమూర్తి రెడ్డి, మళ్ల విజయప్రసాద్
అనకాపల్లి - సుధాకర్
కాకినాడ - ఆదిరెడ్డి అప్పారావు
అమలాపురం - ఇందుకూరి రామకృష్ణంరాజు
రాజమండ్రి - జి.ఎస్.రావు
నరసాపురం - కొయ్యే మోషేన్రాజు
ఏలూరు - దొరబాబు
మచిలీపట్నం - కిలారి రోశయ్య
విజయవాడ - ఎ.వరప్రసాద్రెడ్డి
గుంటూరు - గుదిబండి చిన్న వెంకటరెడ్డి
నర్సరావుపేట - వడుముల శ్రీనివాస్రెడ్డి
బాపట్ల - ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు
ఒంగోలు - ముక్కు కాశిరెడ్డి
నంద్యాల - ఎర్రబోతుల వెంకటరెడ్డి
కర్నూలు - కొత్తకోట ప్రకాశ్రెడ్డి
హిందూపూర్ - కడపల మోహన్రెడ్డి
చిత్తూరు - జ్ఞానేందర్రెడ్డి
నెల్లూరు - వి.ప్రభాకర్రెడ్డి
తిరుపతి - వి.బాలచెన్నయ్య
అనంతపురం, వైయస్ఆర్ కడప, రాజంపేట - వైయస్ వివేకానందరెడ్డి.